ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గవర్నర్లను నియమించే అధికారాన్ని రాష్ర్టాలకు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ(ఎం) ఎంపీ వీ శివదాసన్ ఉద్ఘాటించారు. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవర�
గవర్నర్ అనేది రాష్ట్ర పరిధిలో అత్యున్నత రాజ్యాంగ పదవి. రాష్ట్ర పరిపాలన అంతా గవర్నర్ పేరు మీదనే సాగుతుంది. ఎంతో హుందాతనంతో, పరిణతితో ఆ పదవిని నిర్వహించాల్సిన అవసరముంటుందని ప్రత్యేకించి చెప్పుకోవాల్సి
Supreme Court | అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులకు గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు రాష్ట్రాలు ప్రభుత్వాలు వేర్వేరు పిటిషన్లను సుప్ర�
గవర్నర్లు ఇటీవలి కాలంలో తరచుగా వార్తలకు ఎక్కుతున్నారు. వారి వ్యవహార శైలి, తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే ఇది అన్ని రాష్ర్టాల్లో కాదు. కేవలం కేంద్రంలోని పాలక పక్షమైన బీజేపీ అధికారం�
గవర్నర్ వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ సర్కార్ భ్రష్టు పట్టిస్తున్నది. రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరించాల్సిన గవర్నర్లను కేంద్రం తన రాజకీయ ప్రతీకారాలు, ప్రయోజనాల కోసం వాడుకొంటున్నదనే విమర్శలు వెల్ల�
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి అదే పనిగా అడ్డంకులు సృష్టించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపటంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరంగా గవర్నర్ ఆమోదం కోసం �
‘అన్నీ నాకే దక్కాలే... లేకపోతే ఎవరికీ దక్కనివ్వను’ అనే బుద్ధి ప్రజాస్వామ్యానికి పనికిరాదు. ప్రస్తుతం దీన్ని నిండారా ఒంటబట్టించుకున్న పార్టీ బీజేపీ తప్ప మరొకటి లేదు. ఢిల్లీపై ఆ పార్టీ పెంచుకున్న అక్కసు చ�
తమిళనాడు గవర్నర్ చర్య ఆలోచనాపరులైన పౌరులకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం కూడా. గవర్నర్ తన ఇష్టారాజ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రులను పదవి నుంచి తొలగిస్తే, ఇక రాజ్యాంగ ప్రక్రియ అనే పదానికి అర్థం ఏమిటి
Minister KTR: బీజేపీయేతర రాష్ట్రాలకే కేంద్రం సహకరించడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ రాష్ట్రాలపై ప్రతీకారేచ్ఛతో కేంద్రం వ్యవహరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. రాజ్యాంగపరమైన ఉన్నతపదవుల్
తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన ఘనత యువతది. అలాంటి యువతకు తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాలు చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అందులో భాగంగానే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో విద్యావ్యవస్
గుజరాత్కు చెందిన పారిశ్రామికవేత్త అదానీ కోసం ప్రధాని మోదీ పని చేశారని, ఇప్పుడు మోదీ కోసం పని చేసిన వారు గవర్నర్లగా నియమితులయ్యారంటూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆదివారం ట్వీట్ చేశారు. ఇక ప్రజల కోసం ఎ�
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణ
గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వారిని తమ ఏజెంట్లుగా మార్చిన నీచ చరిత్ర కేంద్ర ప్రభుత్వానిదని కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం జాతీ య నాయకుడు పినరాయి విజయన్ ధ్వజమెత్తారు.
అసెంబ్లీ లేదా ఉభయసభలు ఆమోదించిన బిల్లులను ఆయా రాష్ర్టాల గవర్నర్లు నిర్ణీత గడువులోగా ఆమోదించేవిధంగా రాజ్యాంగ సవరణ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశార�