మాజీ సైనికులు, కుటుంబాల పునరావాసం, సంక్షేమం కోసం సేకరించే సాయుధ దళాల పతాక నిధి సేకరణలో రంగారెడ్డి జిల్లా సైనిక సంక్షేమాధికారి నోరి శ్రీనేష్కుమార్ ఆగ్రస్థానంలో నిలిచారు. 2024-25 సంవత్సరంలో ఆయన రూ. 15లక్షలు స�
నార్త్ ఈస్ట్ కనెక్ట్ అసోసియేషన్(ఎన్ఈసీఏ)తో తెలంగాణ బంధం మరింత బలోపేతం కానున్నదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్భవన్లో ‘నార్త్ ఈస్ట్ కనెక్ట్-2025’ ముగింపు కార్యక్రమంలో గ�
రాజ్యాంగంలో పేర్కొన్న అంతర్గత తనిఖీలు, సమతుల్యత, పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుత పాలనను అందజేసేందుకు రాజ్యాంగం దోహదపడుతున్నదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు.
మన దేశ సంస్కృతీ సంప్రదాయాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్నదని.. మన ప్రత్యేకతలు, కళా సంపద, సంప్రదాయాలను యువత తెలుసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతించారు. ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్పై తదుపరి చ�
శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మొదటగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, డిపార్ట్మెంట్ వారీగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అన
హైదరాబాద్ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవ లోగోను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆవిష్కరించారు. డిసెంబర్ 19 నుంచి 21 వరకు ప్రసాద్ ఐమ్యాక్స్లో ఈ లఘు చిత్రోత్సవం జరగనున్నది.
రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్భవన్లో ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.
మనదేశంలో గ్రామీణ ప్రాంతంలో పశుపోషణపై ఎంతోమంది ఆధారపడి బతుకున్నారని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయంతో పాటు పశుపోషణ వెన్నెముక అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ అగ్�