మనదేశంలో గ్రామీణ ప్రాంతంలో పశుపోషణపై ఎంతోమంది ఆధారపడి బతుకున్నారని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయంతో పాటు పశుపోషణ వెన్నెముక అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ అగ్�
‘పోషకాహారం, పశుసంపద అభివృద్ధికి పశువైద్య విద్య పట్టభద్రులు పాటుపడాలి. పాడిపరిశ్రమ బలోపేతానికి సుస్థిర పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు ప్రాధాన్యమివ్వా�
యూనివర్సిటీలు విద్యార్థులను కొత్త సాంకేతికత, పరిశ్రమలు, విద్య, ఉపాధిని పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్న కృత్రిమ మేధస్సుకు సిద్ధం చే యాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.
విద్యా, పరిశోధన ఆవిష్కరణలతో పాటు సేవారంగంలో పురోగతి సాధిస్తున్న నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. న�
దివ్యాంగులకు ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. సోమవా రం రాజ్భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఆయన ప�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాన్వకేషన్కు చాన్సలర్ హోదాలో హాజరు కావాలని కోరుతూ బుధవారం ఎంజీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలోని బృందం హైదరాబాద్లోని రాజ్భ�
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (CJ) జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ (Justice AK Singh) ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్రం పేరుతో ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీలో నేడు స్నాతకోత్సవం(కాన్వకేషన్) నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పన్నెండేండ్ల తర్వాత రెండో స్నాతకోత్సవం నిర్వహిస్తుం�
రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ (ఏకే సింగ్) ఈ నెల 19న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్భవన్లో ఆయనతో ప్రమ�
ఈ నెల 12న ఉదయం 10:30 గంటలకు భూదాన్ పోచంపల్లిలో నిర్వహించే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటనను విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.