రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాం తి పర్వదినాల సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. పాడిపంటలు, సుఖశాంతులతో ప్రజలు తులతూగాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాంక్షించారు.
విద్యారులు తాము కన్న కలలు సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. ఆదివారం కొల్చారంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల�
శాంతికి ప్రతీక మెదక్ చర్చి అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. మెదక్ చర్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు క్రిస్మ�
Mulugu | పాము కాటుకు గురై ములుగు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnudev Varma), మంత్రి దనసరి సీతక్కతో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్�
Jishnu Dev Verma | ఆధునిక సమాజంలో ఆదివాసీలు(Adivasis), గిరిజనులను భాగస్వాములు చేసేందుకు ప్రభు త్వాలు కృషి చేస్తున్నాయి. ఆదివాసీ, గిరిజన గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Varma