ఈ నెల 12న గ్రామీణ పర్యాటక కేంద్రమైన భూదాన్ పోచంపల్లికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి ఆవరణలో సోమవారం రాష్ర్టావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంతోపాటు భూభారతి చట్టం అమలుపై గవర్నర్కు వివర�
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్భవన్ దర్బార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్�
ఇటీవల నూతనంగా నియమితులైన లోకాయుక్త, ఉప లోకాయుక్తలు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డి, ఉప లోకాయుక్తగా జస్�
సకల గుణాభిరాముడు, సమాజానికి ఆదర్శప్రాయుడైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి మహా పట్టాభిషేకం వేడుకను సోమవారం మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా, శాస్ర్తోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
చరిత్రలో నిలిచిపోయేది ఫొటోనేనని, వెయ్యి మాటల కన్న ఒక్క ఫొటో ఎంతో గొప్పదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆ రోజుల్లో ప్రప్రథమంగా దేశంలో కెమెరాలు కొనుగోలు చేసి ఫొటోగ్రఫీని అభివృద్ధి చేసిన ఘనత
ఎన్నికల హామీలను అరకొరగా అమలుచేసి తామేదో విజయం సాధించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోట గొప్పలు పలికించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని సందర్శించనున్నారు. కొద్ది నెలల క్రితం ములుగు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఈ గ్రామాన్ని గవర్నర్ దత్తత తీస�
మహిళలకు ఆర్థిక స్వేచ్ఛతోనే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, మహిళా సాధికారత సామాజిక అభివృద్ధికి ఎంతో కీలకమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ విలువైనదని, ప్రతి పౌరుడు ఓటు హకును వినియోగించుకొని దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ జారీచేసింది.