అఖిల భారత వికలాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావుకు బెస్ట్ రోల్ మాడల్ అవార్డును గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అందజేశారు. రాజ్భవన్లో మంగళవారం నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. నూతన చైర్మన్ నియామకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ శనివారం ఆమోదముద్ర వేశారు.
సీఎం రేవంత్రెడ్డి బుధవారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను ఆయన గవర్నర్కు వివరించారు. 2025లో కేంద్రం చేపట్�
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu dev Varma) దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని ధ్రువమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Telangana | తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీసీల నియమాక దస్త్రంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వుల�
హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్కు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదని సమాచారం. ఆమోదానికి వెళ్లిన ఫైలుపై గవర్నర్ పలు కొర్రీలు వేసినట్టు తెలుస్తున్నది.
తిరుమల శ్రీవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం సాయంత్రం వేంకటేశ్వరుని సన్నిధికి చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. గురువారం వే�
ములుగును మున్సిపాలిటీగా మార్చే బిల్లు ఆమోదానికి కృషి చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క కోరారు. ఈ మేరకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్తో కలిసి రాజ్భవన్లో గవర్నర్తో మంగళవార�
యువత వ్యక్తిత్వ వికాసానికి రామకృష్ణ మఠం అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగించేందుకు రామకృష్ణ మఠం దశాబ్దాలుగా చేస్తున్న కృషి�
సామాజిక, ఆహార అలవాట్లతోనే పోషకాహార లోపాన్ని నివారించవచ్చని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. జాతీయ పోషకాహార మాసోత్సవం సందర్భంగా ‘అందరికీ పోషకాహారం’ అనే అంశంపై హైదరాబాద్లోని తెలంగాణ
Jishnu Dev Varma | నేడు యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాలకు ఆలేరు మండలంలోని కొలనుపాక(Kolanupaka,) జైన దేవాలయంతోపాటు సోమేశ్వరాలయం సందర్శి
వరంగల్ చారిత్రక, వారసత్వ నగరమని, కాకతీయ రాజుల సామ్రాజ్య నగరంగా ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న నగరంగా ప్రసిద్ధి చెందినదని ఈ ప్రాంత పర్యటన మరిచిపోలేదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
ములుగు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రకటించారు. పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి లక్నవరంలోని సమ్మక్క-సారక్క దీవిలో బసచేసిన ఆయన బుధవారం ఉదయం బ్ర
ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో కృషిచేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సేవలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తరించారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి స్వామివారి దర్శించుకున్నారు.