KTR | కమీషన్ తప్పా విజన్ లేని ప్రభుత్వం రేవంత్రెడ్డి ప్రభుత్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్ల�
TG Assembly | తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. సమావేశాలకు ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్�
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాగశాలలో నిర్వహిస్తున్న మహాపూర్ణాహుతికి హాజరయ్యారు.
రాజ్యాంగం యుగయుగాలకు స్ఫూర్తి అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పత
రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు (Republic Day) ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ క�
భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవాన్ని పురస్కరించుకుని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయంలో శుక్రవారం ఆర్ట్ అండ్ కాలిగ్రఫీ ఎగ్జిబిషన్ కొలువుదీరింది. ఈ ఎగ్జిబిషన�
Bhu Bharati | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. దీంతో వీలైనంత త్వరలో ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత�
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప ఆర్థిక సంస్కరణవాది అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ తెలిపారు. రవీంద్రభారతిలో మంగళవారం పీవీ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పీవీ నరసింహారావు స్మారక పురస్కార’ �
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈనెల 22న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. మెదక్ చర్చితోపాటు కొల్చారం మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థినులతో ముఖా
TG Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9న మొదలవనున్నాయి. ఈ మేరకు సమావేశాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జారీ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. ఆ