రాజ్ భవన్ ముందు ఓ మహిళ హల్చల్ చేసింది. కార్యాలయం ముందు బైఠాయించి తాను గవర్నర్ను కలువాలంటూ పట్టుబట్టిన ఘటన పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిని అవార్డు వరించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. అత్యధిక స్థాయిలో రక్తదాతలకు ప్రేరణగా నిలిచిన ఆయనకు ఇండివిజివల్ హైయ్యెస్ట్ బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార�
భూదాన్పోచంపల్లి ఇకత్ చేనేత వారసత్వంగా వస్తున్న కళ అని, ఈ వస్ర్తాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిలో ఇకత్ చేనేత �
తెలంగాణ క్యాబినెట్లోకి ఎట్టకేలకు మరో ముగ్గురు మంత్రులు కొత్తగా వచ్చి చేరారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ (ఎస్సీ మాల), ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్(ఎస్సీ మాదిగ), మక్తల్ ఎమ్మెల్యే వా�
ముస్లిం సోదరులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి బక్రీద్ (Bakrid) శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ అజ్ పండుగ త్యాగ స్ఫూర్తిని, అత్యున్నత భక్తిని సూచిస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నా�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుషరాలు ఆదివారం నాటికి 11వ రోజుకు చేరింది. సెలవురోజు కావడంతో వివిధ రాష్ర్టాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా కాళేశ్వరం చేరుకున్న జిష్ణుదేవ్ వర్మకు మంత్రి శ్రీధర్బాబు, అధికారులు స్వాగతం పలికారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య ఘంటా చక్రపాణి రాజ్భవన్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్కు వర్సిటీలో జరుగుతున్న అభి
రాష్ట్ర సమాచార హక్కుచట్టం కమిషనర్లుగా నలుగురు నియమితులయ్యారు. పీవీ శ్రీనివాస్రావు, పర్విన్ మోహిసిన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. చీఫ�
నేషనల్ టెక్నాలజీ డేను పురస్కరించుకుని ఆదివారం అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్(ఏఎస్టీసీ) ఆధ్వర్యంలో ఐఐసీటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ డీఆర్�
‘తాను ఆదివాసి మూలాల నుంచే వచ్చానని, నల్లమలలో ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తా’.. అని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పేర్కొన్నారు.
ఇటీవల నూతనంగా నియమితులైన లోకాయుక్త, ఉప లోకాయుక్తలు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డి, ఉప లోకాయుక్తగా జస్�