కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తేరైతు లకు కరెంట్ కష్టాలు తప్పవని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామా రెడ్డి నియో జ కవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీ ఆర్ తర ఫున ఆది వారం ఉమ్మడి మాచా రెడ్డి మండ �
కామారెడ్డి నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓటమి ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొ�
ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేసీఆర్ సందే�
ప్రజాఆశీర్వాద సభలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో కామారెడ్డి నియోజకవర్గంలో రూ. 1965 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నామన్నారు. కేసీఆర్ ఆ�
కామారెడ్డి దశ మార్చేందుకు సీఎం కేసీఆరే స్వయంగా వస్తుండు. ఎన్నికల్లో కడుపు నిండా ఆశీర్వదించండి. అఖండ మెజార్టీని కట్టబెట్టండి. కామారెడ్డిని అభివృద్ధి చేసే జిమ్మేదార్ నాది అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని, దీంతో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అరచేతితో సూర్య కిరణాలు ఆపలేము అన్న చందంగా కామారెడ్డి �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు కామారెడ్డికి రానున్నారు. మధ్యాహ్నం నిర్వహించే పార్టీ సమావేశంలో ముఖ్య కార్యకర్తల దిశానిర్దేశం చేస్తారు. కాగా మంగళవారం వేల్పూర్కు వెళ్తుండగా మా�
మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా గ్రామం ముస్తాబవుతున్నది. ఇప్పటికే గ్రామంలోని ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మారాయి. ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా మారింది. మంత్రి కేటీఆర్ తన నానమ్మ జ్ఞాపకార్థం రూ.2.50 కోట్లతో �
స్వాతంత్య్ర దినోత్సవానికి కార్యాలయాలు, పాఠశాలలు, మైదానాలు ముస్తాబయ్యాయి. సోమవారం వేడుకలకు స్టాల్స్, శకటాలను ప్రదర్శించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రజానీకానికి, ప్రముఖులకు వసతులు కల
పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ‘తెలంగాణ రన్' ఉత్సాహంగా సాగింది. అన్ని వర్గాల వారు పరుగులో పాల్గొని సమైక్యతను చాటి చెప్పార
దేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో నిర్వహించ
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. భిక్కనూరు మండలం జంగంపల్లి, దోమకొండతోపాట�