మాచా రెడ్డి, నవం బర్ 26 : కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తేరైతులకు కరెంట్ కష్టాలు తప్పవని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామా రెడ్డి నియో జ కవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీ ఆర్ తర ఫున ఆది వారం ఉమ్మడి మాచా రెడ్డి మండ లం లోని భవా నీ పేట, పాల్వంచ, మాచా రెడ్డి, అక్కా పూర్, ఘన్ పూర్, లచ్చా పేట, చుక్కాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ విప్ గంప గోవ ర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాటాడ్లు తూ. . దేశం మొత్ంత తెలం గాణ వైపు చూసు న్త ్న దని అన్నారు. దశాబ్దాల నుంచి అభి వృద్ధిలో వెను క బడ్డ తెలం గాణ ప్రాంతాన్ని సీఎం కేసీ ఆర్ అభి వృ ద్ధి లోకి తీసుకువచ్చి సంక్షేమం వైపు రాష్ట్రం పరు గులు తీస్తున్నదని అన్నారు. బీఆ ర్ ఎస్ ప్రభుత్వం రైతు లకు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తే.. వ్యవ సాయం తెల్వని రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు ఒకే సారి మూడు ఎక రా లకు సరి పడా నీళ్లు పారించు కోవచ్చని అనడం సరికాదన్నారు. ఆయ నకు వ్యవ సాయం గురించి తెలిస్తే అలా మాట్లాడి ఉండే వాడు కాదన్నారు.
దేశంలో రైతుల సమస్యలు తెలి సిన ఏకైక సీఎం కేసీ ఆర్ మాత్ర మేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రైతులకు కరెంట్ కష్టాలు తప్పవని, అభివృద్ధిలో మళ్లీ 50 ఏండ్లు వెను కకు వెళ్తా మని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రజ లకు అంది స్తున్న సంక్షేమ పథ కాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. ఇప్పు డున్న ఆసరా పింఛన్ను మళ్లీ అధి కా రం లోకి వచ్చిన వెంటనే విడు తల వారీగా రూ.5 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచ ను న్నట్లు తెలి పారు. కామా రెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీ ఆర్ను భారీ మెజార్టీతో గెలి పిం చు కో వా లని అన్నారు. ఆరు నెలలో ్లమాచా రె డి ్డమండ లా ని కి కాళే శ్వరం జలాలు వస్తా యని తెలిపారు. కేసీ ఆర్ హయాంలో రాష్ట్రం సుభి క్షంగా ఉన్న దని అన్నారు. ఎన్ని కల ప్రచా రంలో భాగంగా గ్రామాల్లో మహి ళలు బోనా లతో గంప గోవ ర్ధన్కు స్వాగతం పలి కారు. ఆట, పాట లతో భారీ ర్యాలీ నిర్వహిం చారు. కార్య క్ర మంలో ఎంపీపీ లోయ పల్లి నర్సిం గ్ రావు, జడ్పీ టీసీ మిను కూరి రాంరెడ్డి, బీఆ ర్ ఎస్ పార్టీ మండల అ ధ్య క్షుడు పగ డాల బాల్ చంద్రం, రాజా గౌడ్, పొన్నాల లక్ష్మా రెడ్డి, ముస్తా క్ హు స్సేన్, భూక్య నర్సిం హులు, షేక్ అజీజ్ పాల్గొ న్నారు.