మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతుందని పేర్కొన్నారు.
ఉగాది పర్వదినం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో ఉన్న దుర్గమ్మ ఆలయ ఆవరణలో ఎడ్లబండ్ల ప్రదర్శన బుధవారం అట్టహాసంగా కొనసాగింది. పట్టణ రెడ్డి సంఘం ఎడ్ల బండిని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ �
మండలంలోని ఘన్పూర్, గజ్యానాయక్ తండా, మాచారెడ్డి గ్రామా ల బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చిత్ర పటాలకు గురువారం క్షీరాభిషేకం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చెందాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన కామారెడ్డి మున్�
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ విషయంలో రైతులు ఎలాంటి అపోహలు, ఆందోళనలకు గురికావద్దని మున్సిపల్ పాలకవర్గ సభ్యులు స్పష్టం చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రాజంపేట్, లింగాపూర్�
ఆడబిడ్డల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 449 మంది లబ్ధ�
బీఆర్ఎస్ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. బుధవారం ఆయన కామారెడ్డి పట్టణ శివారులోని ఓ ఫామ్హౌస్లో కామారెడ్డి, రాజంపేట్ మండలాలకు చెందిన పార్టీ నాయకులతో ఆత్మీయ �
కామారెడ్డి మాస్టర్ప్లాన్ ముసాయిదాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నారని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. 2000 సంవత్సరంలోనూ మాస్టర్ప్లాన్ రూపొంది�
రాష్ట్రంలో వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తోంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపాదికన సీఎం కేసీఆర్ ఏర్ప�