అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో ఎంపీపీ ప్రియాంక అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని, వాటి సంఖ్యను తగ్గిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు నిపుణులను, ఇటు సామాన్యులను విస్మయానికి గురిచేస్తున్నాయి. పది జిల్లాలుగా ఉన్న తె�
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం మెట్పల్లి పట్టణం 21వ వార్డులోని గోల్ హన్మాన్ ఆలయ ఆవరణలో జ�
సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ సూచించారు. దండేపల్లి మండలం నాగసముద్రంలో ప్రజాపాలన కేంద్రాన్ని గురువారం సందర్శించారు. అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందుల్ల�
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం పరిగి మండలం సయ్యద్మల్కాపూర్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కేశవరెడ్డి గార్డెన్స్లో తహసీల్దార్ ముంతాజ్ అధ్యక్షతన నిర్�
రాష్ట్రంలో వరినాట్లు వేసే సమయమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అత్యవసరంగా ఎరువులు, రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందజేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ స్పష్టం చేశారు.
గిరిజనులను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడంతోపాటు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. చెంచులు, ఎస్టీల బీడు భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు వాటిలో ఉచిత�
ప్రభుత్వ సంక్షేమ పథకాలు నచ్చి బీఆర్ఎస్లో వలసలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని పెంచికల్పహాడ్ గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు పట్టణ పరిధిలోని ఓ హోటల్లో ఆయన స�
PM Modi |తమ పబ్లిసిటీ కోసం కేంద్రంలోని మోదీ సర్కారు సైన్యాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. దేశవ్యాప్తంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటుచేసి, వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని సైన్యానికి బీజే�
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్ల్లి వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని స్థానిక ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని అమ్మనబోలు గ్రామంలో ఆదివారం కార్యకర్తలతో నిర్వ�
వైరా బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్లాల్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
MLA Manohar Reddy | ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరాలని, తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా చర్యలు చేపట్టినట్లు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున 20వేల మందితో భారీఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు నిర్వహించే ఈ ర్యాలీని ప్రతిఒక్కరూ �