Vinod Kumar | వెనకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి(Financial Development) కోసం మొదటి మెట్టుగా బీసీ బంధును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు(Planning Board Vice Chairman) బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
పక్షపాత ధోరణి, కుట్రలు, కుతంత్రాలతో సీమాంధ్ర పాలకులు నాడు తెలంగాణ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే.. నేడు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన పథకాలతో రాష్ర్టాన్ని సంక్షేమం దిశగా నడిపిస్తున్నారు.
తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా సర్కారు వీఆర్ఏలకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో పని చేస్తున్న 23 వేల మందిని క్రమబద్ధీకరిస్తామంటూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోగా, దశాబ్దాల కల సాకారమవుతున్నది.
టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. వార్డు కమిటీ మీటింగ్లో భాగంగా గురువారం శాంతినగర్లో పట్టణ అధ్యక్షుడు �