గత కేసీఆర్ హయాంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పూర్తైన పనులకు సంబంధించి చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 నెలలు దాటినా చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం ప్రభుత్�
గత కేసీఆర్ హయాంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పూర్తైన పనులకు సంబంధించి చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 నెలలు దాటినా చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం ప్రభుత్�
‘మన ఊరు మనబడి’లో భాగంగా గత కేసీఆర్ సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా చొప్పదండితోపాటు మండలంలోని పలు పాఠశాలల్లో డైనింగ్హాల్ నిర్మాణ పనులను చేపట్టింది. కానీ, రెండేళ
ప్రభుత్వ పాఠశాలల్లో వంట తయారీని పర్యవేక్షించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఉపాధ్యాయులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం ఆమె ఆకస్మిక
ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో పాఠశాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులత
రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను సర్కారే తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ స్కూళ్లల్లోని విద్యార్థులపై తీవ్ర వివక్ష చూపుతున్నది. పదో తరగతి విద్యార్థులకు ఇచ్చే స్నాక్స్ విషయంలో తాజాగా పాఠశాల విద్యా శాఖ విడ
Hyderabad | పాఠశాల అంటే చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞాన నిలయం. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే ఆశా కిరణం. కానీ కొన్ని స్కూళ్లలో ఆ చిట్టి చేతులతో చెత్త ఎత్తించడం, ఊడిపించడం, మెట్లు తుడిపించడం వంట
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్.. అదే స్కీమ్ను మళ్లీ ప్రారంభించబోతున్నది. సర్కార్ బడుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ స్కీ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరచడం, ఉపాధ్యాయులను ఆధునిక బోధనా పద్ధతులకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఏ ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యత కావాలి. అయితే తెలంగాణ విద్యా శాఖ ఇటీవలి కాలంలో ఉపాధ్యా�
Telangana | సర్కార్ బడుల్లోని విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించలేకపోతున్నారు. తరగతికి తగిన అభ్యసన సామర్థ్యాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఐదో తరగతి విద్యార్థుల్లో 66% మంది లెక్కల్లో భాగాహారం చేయలేకపోతు�