విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ పాఠశాలలను కుదించే ప్రయత్నం జరుగుతున్నదని, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకుండా సర్�
దేశంలో కాలక్రమంలో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. అంతర్జాలం, సామాజిక మాధ్యమాలు, మాస్ మీడియా ప్రభావంతో నాణ్యత పలుచనవుతూనే ఉన్నది. స్వాతంత్య్రం పొందిననాడు 18.33 శాతం ఉన్న అక్షరాస్యత, 79 సంవత్సరాలు గడిచినా నేట
దేశంలో డిజిటల్ అక్షరాస్యత లక్ష్యంగా జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ) తీసుకొచ్చి ఏండ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తున్నది. కేంద్ర విద్యాశాఖకు చెందిన తాజా ‘యుడైస్ ప్లస్' 2025-26 ని
Govt Schools | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. ఎన్రోల్మెంట్ గణనీయంగా పడిపోతున్నది. 2025-26 వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 23,198 పాఠశాలలు ఉండగా.. వీటిలో ఏకంగా 17,414 పాఠశాలల్లో 100 మంది లోపే విద్యార్థ�
సర్కారు బళ్లలో చదువుకునే విద్యార్థులకు వడ్డించేందుకు ఒక్కో కోడి గుడ్డుకు రూ.5 చొప్పునే ప్రభుత్వం ధర చెల్లిస్తుండడంతో మధ్యాహ్న భోజన (ఎండీఎం) ఏజెన్సీలు గగ్గోలు పెడుతున్నాయి. బయటి మార్కెట్లో గుడ్డు ధర ఏరోజ
మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు రక్షణ లేకుండా పోయింది. ప్రహరీలు లేకపోవడంతో ఆకతాయిలు పాఠశాలలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. మరోవైపు వర్షా కాలం కావడంతో విష సర్పాలు పాఠశాలల్లోకి ప్ర�
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం అందించడంలోనూ కాంగ్రెస్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందింది. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా కొత్త యూనిఫాంను ప్రభుత్వం పంపి
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో త్వరలో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాలకు కావాల్సిన స్థలాన్ని గురువారం ఆయన పరిశీలి�
Idli-Sambar | విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం పోషణ్(PM-POSHAN) మెనూలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇడ్లీ-సాంబార్ వడ్డించనున్నారు.
రాష్ట్రంలో అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోకి తరలించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఆదేశించారు.
Telangana Schools: తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. గడిచిన ఏడాదితో పోలిస్తే.. 2025-26 సంవత్సరంలో 1969 ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయి. మరో వైపు ప్రైవేటు స్కూళ్ల సంఖ్య మాత్రం రాష్ట్రంలో పెర�
కాంగ్రెస్ సర్కార్ బడులను మూసివేస్తున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నది. ఈ ఏడాది వ్యవధిలోనే రెండు వేల స్కూళ్లను మూసివేసింది. ఇవన్నీ ఎలిమెంటరీ స్కూళ్లే కావడం గమనార్హం. ఈ విషయాన్ని సా�