రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను జీరో ఎన్రోల్మెంట్ (వివిధ కారణాలు) వల్ల 1,441 పాఠశాలలు తాత్కాలికంగా మూసివేయబడినాయి. దేశవ్యాప్తంగా జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో మన తె
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఈసారి కూడా తగ్గింది. గత మూడేండ్లుగా ఇదే పరిస్థితి. 2023-24లో విద్యార్థుల సంఖ్య 18.06 లక్షలుగా ఉండగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 1.28 లక్షలు తగ్గి.. 16.78 లక్షలకు చేరింది. ఈ సారి మరో 20 వేల మంది వ�
Government Schools | రైజింగ్ తెలంగాణ.. 5.7 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు.. మూడు లక్షల కోట్ల బడ్జెట్.. అంటూ ప్రభుత్వం అంకెల గారడీతో గొప్పలు చెప్పడం ఒక కోణమైతే.. మరోవైపు టాయిలెట్లు లేని పాఠశాలలు రాష్ట్రంలో దర్శనమిస�
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇకపై పత్రికలను తప్పనిసరిగా చదవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి తరం విద్యార్థులు ఎక్కువ కాలం మొబైల్, కంప్యూటర్లతో గడుపుతున్న క్రమంలో వారి స్క్ర�
మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు ప్రతీ నెలా పాఠశాలలను పరిశీలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో పాఠశాల పర్యవేక్షణ, అభ్యాసన అభివృద్ధి అమలుపై సంబంధిత అ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడి గాడి తప్పుతున్నది. పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి అమ్మ ఆదర్శ పాఠశాలలని పేర�
రాష్ర్టంలో ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం క్షీణిస్తున్నదని, ఈ విధానాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ విద్య పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర వి�
విద్యా బోధనలో కృత్యాధార బోధన, ప్రయోగాత్మక బోధన అనే రెండు పద్ధతులు చాలా కీలకం. అయితే, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కృత్యాధార బోధన మాత్రమే జరుగుతోంది. ప్రయోగాత్మక బోధన జరగడం లేదు. అయితే, ప్రయోగా
Kubeer | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిఘ్వ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ కడారి నరేష్ రూ. 10 వేలు విలువ చేసే టై,బెల్ట్, ఐడీకార్డులను విద్యార్థులకు అందజేశారు.
జాతీయ విద్యావిధానంలో భాగంగా ఏర్పాటు చేయనున్న పీఎంశ్రీ స్కూళ్లతో ఐసీడీఎస్ల ఉనికి ప్రశ్నార్థం కానున్నది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో వీటి ఏర్పాటు మ�
సర్కారు బడుల్లో సంపన్నుల పిల్లలు చదవడంలేదు. ఓసీ వర్గానికి చెందిన విద్యార్థుల్లో అత్యధికులు ప్రైవేట్ బడుల్లోనే చదువుతున్నారు. ఈ విషయం విద్యాశాఖ తాజా గణాంకాల్లో వెల్లడయ్యింది. సర్కారు బడుల్లోని మొత్తం
బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేటాయించిన ‘పీఎం శ్రీ’ నిధులు పక్కదారి పడుతుండటంపై ‘నమస్తే తెలంగాణ’ కథనంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించిం ద�
దేశంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరన్న సమస్యను తరచూ వింటుంటాం. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న 8,000 పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.
విద్యాలయాల్లో భద్రత కరువైంది. బాలల భద్రతకు భరోసానివ్వాల్సిన పాఠశాలలు భక్షక నిలయాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణంగా పేద, మధ్య తరగతికి చెందిన వారే అధికంగా విద్యనభ్యసిస్తున్నారు.