వీణవంక మండలంలోని చల్లూరు, వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో తైక్వాండో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థులను చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శ�
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, గురకులాలు, కేజీబీవీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షలకు హాజర�
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల విద్యార్థినులు ఎం అశ్విత 581, ఉరా ది వర్షిత 568, గుంటి అఖిల 567 మారులు సాధించి జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచారు. చొప్పదండి బాలికల పాఠశాల చెట్టిపల్లి �
సర్కార్ బడుల్లో కొత్తగా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ను నియమించనున్నారు. ఉన్నతపాఠశాలల్లో పనిచేస్తున్న ఒక టీచర్నే ప్రొటెక్షన్ ఆఫీసర్గా నియమిస్తారు. అంతేకాకుండా లీగల్ లిటరసీ క్లబ్బులు, చైల్డ్ రైట
సర్కార్ బడుల్లోని విద్యార్థులకు అందించే హోలిస్టిక్ ప్రోగ్రెస్కార్డులు ఇంకా కొన్ని జిల్లాలకు అందలేదని టీచర్లు చెబుతున్నారు. దాదాపు సగం జిల్లాలకు, బడులకు ఇవి అందలేదని అంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. గోల్యాతండా పంచాయతీ పరిధిల�
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు మౌళిక సదుపాయాలు ఉన్నాయని ఎంఈవో సిరిమల్ల మహేశ్ అన్నారు. శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
సహజంగా హోటల్కెళ్లినా.. రెస్టారెంట్కెళ్లినా భోజనానికి ఎక్కువ ధర.. టిఫిన్కు తక్కువ ధర ఉండటం మనం చూస్తుంటాం. భోజనంతో పోల్చితే సగానికంటే తక్కువగా టిఫిన్ ధరలుంటాయి.
అసమర్ధ కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి వారం ఒక బిడ్డ చనిపోతుందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాంకేతికత వినియోగంలో ఏమాత్రం తీసిపోరని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిరూపిస్తున్నది. రాష్ట్రంలోనే తొలిసారిగా ధూళిమిట్ట హైస్కూల్ హెచ్ఎం కరుణ�
Private School Fee | ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు అత్యంత తక్కువగా ఉన్నట్టు సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. తల్లిదండ్రుల రక్తమాంసాలు పిండుతూ ఒక్కో విద్యార్థి నుంచి ఏటా లక్షలాద�
జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైజ్ సిస్టం) హాజరు విధానాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంతో సిబ్బందిపై చర్యలు చేపట్టారు. 76 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ