అసమర్ధ కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి వారం ఒక బిడ్డ చనిపోతుందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాంకేతికత వినియోగంలో ఏమాత్రం తీసిపోరని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిరూపిస్తున్నది. రాష్ట్రంలోనే తొలిసారిగా ధూళిమిట్ట హైస్కూల్ హెచ్ఎం కరుణ�
Private School Fee | ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు అత్యంత తక్కువగా ఉన్నట్టు సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. తల్లిదండ్రుల రక్తమాంసాలు పిండుతూ ఒక్కో విద్యార్థి నుంచి ఏటా లక్షలాద�
జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైజ్ సిస్టం) హాజరు విధానాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంతో సిబ్బందిపై చర్యలు చేపట్టారు. 76 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. జూలూరుపాడు మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల వి�
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీర్ మహమ్మద్ షేక్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో శనివారం రాత్ర�
పాఠశాలల ప్రారంభం నాటికే ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ముందుస్తుగానే పాఠ్యపుస్తకాలు సరఫరా చే�
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఎంఈవో సిరిమల్ల మహేశ్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ అన్నారు.
School Fee | రాష్ట్రంలోని ప్రైవేట్ బడుల్లో ఫీజుల మోత మోగుతున్నది. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని బడుల్లో భారీగా ఫీజులున్నాయి. సగటు ఫీజు రూ. 41,475గా ఉంది. రాష్ట్రంలో బీటెక్ కనిష్ఠ ఫీజు రూ. 36వేలు కాగా, అంతకంటే బడుల�
రాష్ట్రంలో 21వ శతాబ్దంలోనూ లింగ వివక్ష కనిపిస్తున్నది. అబ్బాయిల పట్ల ఒకరకంగా.. అమ్మాయిల పట్ల ఒక రకంగా వ్యవహరించే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు. పాఠశాల విద్యలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ లింగ వివక్షకు నిదర�
గత కేసీఆర్ హయాంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పూర్తైన పనులకు సంబంధించి చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 నెలలు దాటినా చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం ప్రభుత్�
గత కేసీఆర్ హయాంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పూర్తైన పనులకు సంబంధించి చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 నెలలు దాటినా చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం ప్రభుత్�