ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 8 వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సత్యాగ్రహ దీక్ష �
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో సర్పంచ్ కుంటోల్ల నర్సవ్వ గ్రామస్తులు తల్లిదండ్రులకు సూచించారు.
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదనే సాకుతో ప్రభుత్వ బడులను ఒకే చోటుకు విలీనం (క్లస్టరింగ్) చేయాలని భావిస్తున్నామన్న సీఎం ప్రకటన ప్రజాస్వామ్య విద్యావేదికలపై పెద్ద వివాదాన్ని రేకెత్తిస్తు న్నది
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్కు దీటుగా మెరుగైన విద్య అందించాలనే ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడం జరుగుతుందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా చిల
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 25 సింగిల్ టీచర్ స్కూళ్లు ఉన్నాయి. అనేక పాఠశాల్లో పిల్లలున్న దగ్గర ఉపాధ్యాయుల్లేరు. ఉపాధ్యాయులున్న చోట విద్�
శాయంపేటలో సొంత భవనంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగిన బీసీ బాలికల హాస్టల్ను ఎత్తేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా అడ్మిషన్లు తీసుకోకుండా, కళాశాల హాస్టల్గా అప్గ్రేడ్ చేసి హనుమకొండకు తరలించారు. దీంతో స్థాని
ప్రీ ప్రైమరీ విద్యతో చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని నవాబ్పేట, చిన్నగొట్టిముక్�
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, రెడ్డిపల్లి, నాగులపల్ల�
Schools Closed | ‘ఒక్క మార్పుతో మీ జీవితాలు మార్చుకోండి. మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మేమంతా మంచి చేస్తాం.. అంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు, తీరా అధికార పీఠమెక్కాక మంచి పనులు మానేసి.. ముంచే ప�
సర్కార్ స్కూళ్ల ఎత్తివేతను నిరసిస్తూ ఈ నెల 23న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపు ఇచ్చింది. ఈ బంద్ను సక్సెస్ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్ రాంబాబు పిలుపు ఇచ్చారు.
ప్రస్తుతం ఏఐ విప్లవంతో ప్రపంచం దూసుకెళ్తున్నా రాష్ట్రంలో మాత్రం ఇంకా అనేక గ్రామాలు సర్కార్ విద్యకు నోచుకోవడం లేదు. వేలాది ఊళ్లు బడికి దూరంగా ఉండటంతో ఎంతోమంది కనీసం ప్రాథమిక విద్యను కూడా అందుకోలేకపోతు
Teachers | రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్లను 4 వేలకు కుదించడం వల్ల అనేక దుష్పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సర్కార్ టీచర్ల భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. టీచర్లు ఎక్కువ ఉన్నారని వీఆర్ఎస్ ఇచ్చే ప్రమాదమున్నది.