జిల్లా విద్యాశాఖలో పరిపాలనా వ్యవస్థ అగమ్యగోచరంగా మారింది. డీఈవో చైతన్య జైని 20 రోజులపాటు సెలవుపై వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం డీఈవో సెలవుపై వెళితే.. మరో అధికారికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలి. కాన�
సర్కార్ బడుల్లోని గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టు పేరును ప్రిన్సిపాల్గా మార్చాలని తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు పీ రాజభాను చంద్రప్రకాశ్, ముఖ్య �
Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. టీచర్ కొలువు ఉద్యోగం కాదు.. బాధ్యత., బరువని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11నుంచి 17వరకు జరుగునున్న విద్య�
కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభు త్వం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమాన్ని అమలు పర్చింది. పట్టణాల్లో సైతం ‘మన బస్తీ- మన బడి’ పేరిట సర్కార్ పా�
School Education | రాష్ట్రంలో సర్కార్ బడులు కుదేలవుతున్నాయి. తాజాగా నీ తి ఆయోగ్ గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నా యి. తెలంగాణలో 5,001 సర్కార్ బడులు సింగిల్ టీచర్తో నడుస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
వీణవంక మండలంలోని చల్లూరు, వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో తైక్వాండో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థులను చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శ�
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, గురకులాలు, కేజీబీవీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షలకు హాజర�
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల విద్యార్థినులు ఎం అశ్విత 581, ఉరా ది వర్షిత 568, గుంటి అఖిల 567 మారులు సాధించి జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచారు. చొప్పదండి బాలికల పాఠశాల చెట్టిపల్లి �
సర్కార్ బడుల్లో కొత్తగా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ను నియమించనున్నారు. ఉన్నతపాఠశాలల్లో పనిచేస్తున్న ఒక టీచర్నే ప్రొటెక్షన్ ఆఫీసర్గా నియమిస్తారు. అంతేకాకుండా లీగల్ లిటరసీ క్లబ్బులు, చైల్డ్ రైట
సర్కార్ బడుల్లోని విద్యార్థులకు అందించే హోలిస్టిక్ ప్రోగ్రెస్కార్డులు ఇంకా కొన్ని జిల్లాలకు అందలేదని టీచర్లు చెబుతున్నారు. దాదాపు సగం జిల్లాలకు, బడులకు ఇవి అందలేదని అంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. గోల్యాతండా పంచాయతీ పరిధిల�
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు మౌళిక సదుపాయాలు ఉన్నాయని ఎంఈవో సిరిమల్ల మహేశ్ అన్నారు. శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
సహజంగా హోటల్కెళ్లినా.. రెస్టారెంట్కెళ్లినా భోజనానికి ఎక్కువ ధర.. టిఫిన్కు తక్కువ ధర ఉండటం మనం చూస్తుంటాం. భోజనంతో పోల్చితే సగానికంటే తక్కువగా టిఫిన్ ధరలుంటాయి.