రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను సర్కారే తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ స్కూళ్లల్లోని విద్యార్థులపై తీవ్ర వివక్ష చూపుతున్నది. పదో తరగతి విద్యార్థులకు ఇచ్చే స్నాక్స్ విషయంలో తాజాగా పాఠశాల విద్యా శాఖ విడ
Hyderabad | పాఠశాల అంటే చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞాన నిలయం. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే ఆశా కిరణం. కానీ కొన్ని స్కూళ్లలో ఆ చిట్టి చేతులతో చెత్త ఎత్తించడం, ఊడిపించడం, మెట్లు తుడిపించడం వంట
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్.. అదే స్కీమ్ను మళ్లీ ప్రారంభించబోతున్నది. సర్కార్ బడుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ స్కీ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరచడం, ఉపాధ్యాయులను ఆధునిక బోధనా పద్ధతులకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఏ ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యత కావాలి. అయితే తెలంగాణ విద్యా శాఖ ఇటీవలి కాలంలో ఉపాధ్యా�
Telangana | సర్కార్ బడుల్లోని విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించలేకపోతున్నారు. తరగతికి తగిన అభ్యసన సామర్థ్యాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఐదో తరగతి విద్యార్థుల్లో 66% మంది లెక్కల్లో భాగాహారం చేయలేకపోతు�
‘విద్యాశాఖ నాకు దగ్గరగా ఉండాలి. విద్యారంగంలో మన రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెడతాం’ ఇవి పలు సందర్భాల్లో సీఎం రేవంత్రెడ్డి అన్న మా టలు. సాక్షాత్తు సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉండగా రాష్ట్ర�
రూ.లక్షలు అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలల భవనాలు నిర్మిస్తే రెండేండ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదని కాంట్రాక్టర్లు సోమవారం నిరసనకు దిగారు. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో ప్రభుత్వ �
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందడంలేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. గ్రూప్-3 ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాల పంపిణీని శుక్రవారం శిల్పకళావేదికలో నిర్వహించారు
చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం ప్రభుత్వ పాఠశాలలో 25 సంవత్సరాల క్రితం విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులందరూ మిత్ర బృందంగా ఏర్పడి అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం పాఠశాల ఆవరణలో సర్పంచ్ బోయ�
ఇంట్లో నల్లా పనిచేయకపోతే అదే రోజు బిగించేస్తాం. తలుపులు, కిటికీలు విరిగిపోతే తెల్లవారే మరమ్మతులు చేయించుకుంటాం. కానీ రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ఏ వస్తువువైనా దెబ్బతింటే.. మరమ్మతులు చేసే పరిస్థితి లే�
సర్కార్ బడుల రూపురేఖలు మార్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘మన ఊరు-మన బడి’పై రేవంత్రెడ్డి సర్కార్ కక్షగట్టింది. అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని కొనసాగించకపోగా, పెండింగ్ బిల్లులన�
సర్కారు బడుల్లోని పదో తరగతి విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ‘స్పెషల్' క్లాసులకు హాజరవుతున్న వీరు స్నాక్స్కు నోచుకోలేకపోతున్నారు. పది పరీక్షల నేపథ్యంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సర్కార్ బడుల్�