ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలంలోని చిట్కుల్ గ్రామంలో రూ.3.56 కోట్లతో చేపట్టిన అభివృద్ధి ప�
కళతప్పిన బడులకు సరికొత్తరూపు తీసుకొస్తున్నది. వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మంచి విద్యనందిస్తున్నది. డిజిటల్ విద్యతోపాటు శారీరక, మానసిక ఎదుగుదలకు, ఆరోగ్యవంతమైన జీవితానికి బడిని కేంద్రంగా చేసి �
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల హాజరు పక్కాగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం డీఎస్ఈ-ఎఫ్ఆర్ఎస్ పేరిట ప్రత్యేక యాప్ను రూపొందించ�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల హాజరు పక్కాగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం డీఎస్ఈ-ఎఫ్ఆర్ఎస్ పేరిట ప్రత్యేక యాప్ను రూపొందించ�
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కంటే ముందే పండుగ కానుక ప్రకటించారు. ఖాళీ కడుపుతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టలేరనే ఉద్దేశంతో ఇప్పటికే ఉదయం రాగిజావ, మధ్యాహ్నం భోజనాన్ని
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఈ నెల 15న నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నేపథ్యంలో గతంలో తక్కువ మార్కులు వచ్చిన వారితోపాటు కొత్తవారికి అవకాశం కల్పించేలా ప్�
‘గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర.. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః’.. విద్యాబుద్ధులు నేర్పి.. మన ఉన్నతికి తోడ్పడేది గురువు.. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే.. ఎంతో మందిని తీర్చిదిద్�
ప్రభుత్వ పాఠశాలు, విద్యాసంస్థల్లో చదివినవారిని తక్కువ చేసి చూడొద్దని, వారిని సానపట్టడం ద్వారా జాతిరత్నాలను వెలికితీయవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులను ప్ర
విద్యార్థుల అభ్యసన, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పెంచేందుకు రాష్ట్ర సర్కారు ‘ఉన్నతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం, మెరుగైన, నాణ్య
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సౌర విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు 1,521 పాఠశాలల్లో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లను
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే నెల నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రారంభం కానున్నది. ఇప్పటికే టీచర్లకు ట్యాబ్ల పంపిణీ పూర్తయింది. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ టెండర్ల ప్�
Minister Errabelli | ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాం. సకల సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మన ఊరు మనబడి పథకం కింద 721 కోట్లతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో సకల వసతులు కల్పిస్తున్�
Ministers | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ( Minister Sabitha Indra Reddy), పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Minister Talasani ) అన్నారు.