విద్యా బోధనలో కృత్యాధార బోధన, ప్రయోగాత్మక బోధన అనే రెండు పద్ధతులు చాలా కీలకం. అయితే, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కృత్యాధార బోధన మాత్రమే జరుగుతోంది. ప్రయోగాత్మక బోధన జరగడం లేదు. అయితే, ప్రయోగా
Kubeer | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిఘ్వ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ కడారి నరేష్ రూ. 10 వేలు విలువ చేసే టై,బెల్ట్, ఐడీకార్డులను విద్యార్థులకు అందజేశారు.
జాతీయ విద్యావిధానంలో భాగంగా ఏర్పాటు చేయనున్న పీఎంశ్రీ స్కూళ్లతో ఐసీడీఎస్ల ఉనికి ప్రశ్నార్థం కానున్నది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో వీటి ఏర్పాటు మ�
సర్కారు బడుల్లో సంపన్నుల పిల్లలు చదవడంలేదు. ఓసీ వర్గానికి చెందిన విద్యార్థుల్లో అత్యధికులు ప్రైవేట్ బడుల్లోనే చదువుతున్నారు. ఈ విషయం విద్యాశాఖ తాజా గణాంకాల్లో వెల్లడయ్యింది. సర్కారు బడుల్లోని మొత్తం
బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేటాయించిన ‘పీఎం శ్రీ’ నిధులు పక్కదారి పడుతుండటంపై ‘నమస్తే తెలంగాణ’ కథనంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించిం ద�
దేశంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరన్న సమస్యను తరచూ వింటుంటాం. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న 8,000 పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.
విద్యాలయాల్లో భద్రత కరువైంది. బాలల భద్రతకు భరోసానివ్వాల్సిన పాఠశాలలు భక్షక నిలయాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణంగా పేద, మధ్య తరగతికి చెందిన వారే అధికంగా విద్యనభ్యసిస్తున్నారు.
: మురికివాడల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థుల కోసం నగరంలోనే మొట్టమొదటి సైన్స్ ల్యాబ్ అండ్ సైన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటవుతోంది. కంటోన్మెంట్ బోర్డు సీ�
సర్కారు బడులను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి చెప్పే మాటలు అడుగు ముందుకు దాటడం లేదు. ఇందుకు నిదర్శనమే జవహర్నగర్ కార్పొరేషన్ బీజేఆర్నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల న
రాష్ట్రంలో 60.77 లక్షల మంది విద్యార్థులుంటే, అందులో 36.17 లక్షల మంది విద్యార్థులు (దాదాపు 60%) ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతున్నారు. కానీ, ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 11,407 (28.98%) మాత్రమే. అంటే 28.98% ప్రైవేట్ స్కూళ్లలో 59.53% విద్య�
సాధారణంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు పాఠశాలలను తనిఖీ చేయడం చూస్తుంటాం. కానీ, మన విద్యాశాఖ కొత్తగా టీచర్లతో స్కూళ్లను తనిఖీ చేయించనున్నది. ఇందుకోసం జిల్లాస్థ
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే.. ప్రభుత్వంలో ఏయే పథకాలు అమలు జరుగుతున్నాయి? కొత్తగా ఏయే పథకాలు అమల్లోకి వచ్చాయి? గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో వేటిని రద్దు చేశారు? అనేది కనీస అవగాహన కలిగి ఉండాలి. కానీ తెలంగ
Nara Lokesh | పాఠశాల విద్యపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన బడి-మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పక్కదారి పడుతున్నది. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల కడుపు కొట్టి �