ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే.. ప్రభుత్వంలో ఏయే పథకాలు అమలు జరుగుతున్నాయి? కొత్తగా ఏయే పథకాలు అమల్లోకి వచ్చాయి? గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో వేటిని రద్దు చేశారు? అనేది కనీస అవగాహన కలిగి ఉండాలి. కానీ తెలంగ
Nara Lokesh | పాఠశాల విద్యపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన బడి-మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పక్కదారి పడుతున్నది. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల కడుపు కొట్టి �
రాష్ట్రంలోని సర్కారు బడులు గాడితప్పుతున్నాయి. వరుసగా పాఠశాలల్లో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాల్సి రావడమే ఇందుకు కారణం. రోజుకో కార్యక్రమం.. పూటకో శిక్షణ అన్నట్టు.. రాష్ట్రంలోని బడుల పరిస్థితి తయారైంది. నె�
Tribal students | ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావ్ అన్నార
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 735 పాఠశాలలు ఉండగా.. 41,752 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహణ నిధులు విడుదల కావాల్సి ఉంది. చాక్ పీస్లు, డస్టర్లు, ప్రయోగశాలలు, తాగ�
తమ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఆయా పార్టీలు, సంఘాలు, కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏకరువు పెట్టాయి. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్కు సీ�
సర్కారు బడుల్లోని విద్యార్థులకు ఫోర్టిఫైడ్ రాగిజావ పంపిణీ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. 1 నుంచి 10వ తరగతి వరకు గల విద్యార్థులకు రాగి జావ అందజేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నవీన్ నికోలస్ అధిక�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఉపాధ్యాయులంతా పనిచేయాలని టీచర్ ఎమ్మెల్సీలు ఏవీఎన్రెడ్డి, మల్క కొమురయ్య పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణగూడ కేశవ్ మెమోరియల్ పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యా
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించనున్నది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను గతనెల 26న జారీ చేసింది. జిల్లాలో మొదటి విడుతగా 48 ప్రభుత్వ పాఠశాలల్లో ప్ర�