కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతున్నది. పథకాల అమలులో ఘోరంగా విఫలమవుతున్నది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పెడతామని కాంగ్రెస్ సర్కారు ఆర్భాటంగా ప్రకటనలు చేసినా అమలు చే�
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పేద విద్యార్థుల సంక్షేమం మిథ్యగా మారింది. వసతి గృహాల్లో ఉంటూ సమీప ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటోంది
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందించే గుడ్డు ధర ఏజెన్సీ నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తున్నది. మొన్నటి వరకు ఆరు రూపాయలుగా ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం మార్కెట్లో 8 రూపాయల వరకు విక్రయ�
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు పెచులూడుతుండడంతో విద్యార్థులు, టీచర్లు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అక్బర్పేట-భూంపల్లి మండలం జంగపల్లి ప్�
సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతుల లేమితోపాటు ఉపాధ్యాయుల కొరత సమస్య వెక్కిరిస్తున్నది. నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెబుతునప్పటికీ ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదు. బడులు �
ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలనే సంకల్పంతో పెన్పహాడ్ మండలం నాగులపహాడ్ గ్రామ పంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించే కుటుంబాలకు ఆకర్షణీయమైన ప్
ఒక పాఠశాల తలుపు మూస్తే... ఒక జైలు తలుపు తెరుస్తున్నట్టే అని ప్రపంచ విద్యావేత్తలు ఉత్తగనే అనలేదు. అది నాగరిక సమాజాల అనుభవం నుంచి పుట్టిన నికార్సయిన సత్యం. కానీ, స్వరాష్ట్ర కలలు కన్న తెలంగాణ మట్టిపై ఇప్పుడు వ
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 8 వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సత్యాగ్రహ దీక్ష �
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో సర్పంచ్ కుంటోల్ల నర్సవ్వ గ్రామస్తులు తల్లిదండ్రులకు సూచించారు.
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదనే సాకుతో ప్రభుత్వ బడులను ఒకే చోటుకు విలీనం (క్లస్టరింగ్) చేయాలని భావిస్తున్నామన్న సీఎం ప్రకటన ప్రజాస్వామ్య విద్యావేదికలపై పెద్ద వివాదాన్ని రేకెత్తిస్తు న్నది
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్కు దీటుగా మెరుగైన విద్య అందించాలనే ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడం జరుగుతుందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా చిల
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 25 సింగిల్ టీచర్ స్కూళ్లు ఉన్నాయి. అనేక పాఠశాల్లో పిల్లలున్న దగ్గర ఉపాధ్యాయుల్లేరు. ఉపాధ్యాయులున్న చోట విద్�
శాయంపేటలో సొంత భవనంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగిన బీసీ బాలికల హాస్టల్ను ఎత్తేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా అడ్మిషన్లు తీసుకోకుండా, కళాశాల హాస్టల్గా అప్గ్రేడ్ చేసి హనుమకొండకు తరలించారు. దీంతో స్థాని
ప్రీ ప్రైమరీ విద్యతో చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని నవాబ్పేట, చిన్నగొట్టిముక్�