గ్రేటర్లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా దృష్టిపెట్టిందని, 50 మందికి నోటీసులంటూ సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. కొన్నిరోజుల కిందట అ�
అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమం గా నిర్మించిన కట్టడాలను బుధవారం అధికారులు కూల్చివేశారు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే వంశీకృష్ణ హెచ్చరించిన అన తి కాలంలోనే �
ప్రభుత్వ స్థలాలు, ఎఫ్టీఎల్లో కబ్జా చేసి నిర్మించిన వారితోపాటు సహకరించిన అధికారులపై హైడ్రా కేసులు పెడుతున్నది. ఈ నెల 20న బాచుపల్లి పోలీస్స్టేషన్లో ఎర్రకుంట చెరువులో నిర్మాణాలు చేసిన మ్యాప్స్ ఇన్ మ�
ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిలా పర్యటన నిమిత్తం ఖమ్మానికి వచ్చిన రాష్ట్ర హౌసింగ�
ఎర్రగడ్డ డివిజన్ సారథినగర్లోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన రెవెన్యూ, బల�
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రేకుర్తిలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు యంత్రాగం సిద్ధమైంది. ప్రభుత్వ భూముల కబ్జా, ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్ల కేటాయింపులపై వచ్చిన ఫిర్యాదులతో నగర ఇన్చార్జి కమిషన�
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూ రక్షణ బృందాలతో ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై కలెక్టర్ సమీక్ష నిర్వహ�
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అభ్యంతరం లేని భూముల క్రమబద్దీకరణకు జారీ చేసిన జీవో నెం 59క్రింద నిబంధనలకు విరుద్దంగా,
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేంది లేదని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ చర్యల్లో భాగంగా జిల్లాలో 8 వందల అక్రమ నిర్మాణాలను గుర్తించి�
మండలంలోని గోవిందాపూర్ రెవెన్యూ పరిధి శంషాబాద్ గ్రామ యాపలకుంట చెరువు శిఖంలోని సర్వే నంబర్ 83లో 20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై కొంతమంది దళారుల కన్నుపడింది. అదేవిధంగా గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 74లో తుమ్మల క�