ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, ప్రభుత్వస్థలాల కబ్జాకు సంబంధించిన వాటిపై దృష్టిపెట్టి లేఔట్ ప్రామాణికంగా తీసుకుని.. వాటిని పరిరక్షిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సోమవారం బుద్ధభవన్లో
నగరంలోని ప్రభుత్వ స్థలాలు కొందరికి ఫలహారం అవుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉంటే చాలు... ఖాళీ జాగాలో పాగాలు వేసినా పట్టించుకునే నాథుడే ఉండడు. కార్పొరేషన్ ఐదో డివిజన్ పరిధి మల్కాపూర్లో గల సర్వే నం.56, 57 లోని ప్�
సంగారెడ్డి జిల్లా అమీన్ఫూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో సర్వేనంబర్ 993 ప్రభుత్వ స్థలం పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతున్నట్లు తెలుసుకొని అమీన్పూర్ అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు, మాజీ ప్రజా ప్రత�
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలో 12 ఎకరాల ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్న క్రమంలో పలు ఆక్రమణలు బయటపడుతున్నాయి. కొంతమంది తమ ఇండ్ల వెనకాల ఉన్న ఖాళీ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి ప్�
దుండిగల్ లో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గదిలో 30కి పైగా విద్యుత్ మీటర్లు బయటపడ్డాయి. ద్యుత్ శాఖ విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ మీటర్ల జారీ వెనక క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్బంది పదిలక్షల
జూబ్లీహిల్స్లోని నవనిర్మాణ నగర్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. ఆ స్థలానికి గేటు ఏర్పాటు చేయడంతో పాటు లోనికి ఎవ్వరి వెళ్లకుండా కాపలా ఉంచారు. షేక్పేట మండల పరిధిలోని సర�
సుమారు రూ. 60 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో వెలసిన ఆక్రమణలను షేక్ పేట్ మండల రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్ పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్. 12 పోలీస్ కమాండ్ కంట�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ సరోజినీగార్డెన్ స్థలం వివాదాస్పదంగా మారింది. పేట్బషీరాబాద్ విలేజ్లోని సర్వే నంబర్ ‘48/పీ’ లో 5807 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సరోజిన�
ఆయా ప్రాంతాల్లో జరిగే ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి హైడ్రా అధికారులు ఆ ప్రాంతాల ప్రజల వద్దకే వచ్చి విచారిస్తారని, సంబంధిత పత్రాలను ఇచ్చి విచారణకు సహకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించా�
అజంజాహి మిల్లు కార్మిక భవనం కబ్జాపై అధికారుల తీరు విమర్శలకు తావిస్తున్నది. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారులే తమ ప్రాథమిక విధిని మరచి విలువైన స్థలాన్ని కూల్చినా చర్యలు తీసుకోకుండా చోద్యం చూ�
పేట్ బషీరాబాద్ సర్వే నంబర్ 25/1 ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాన్ని కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. ఈ నెల 14న ‘నమస్తే’లో ‘అధికారం మనదైతే...అడ్డేముంది’ శీర్షిక పేరుత�
హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. గత నాలుగురోజులుగా ఓఆర్ఆర్ లోపల ఎక్కడో ఓ చోట కూల్చివేతలు చేపట్టిన హైడ్రా బుధవారం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో చర్యలు ప్రారంభించింది. చెరువుల ఆక్రమణలంటూ క