రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)ను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 466 పంచాయతీలతో సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(SUDA) ఏర్పాటు చ�
ప్రభుత్వ ఆదేశాల అమలులో జలమండలి అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. మొండి నీటి బకాయిదారులకు లబ్ధి జరిగేలా ఓటీఎస్ జీవో వెలువడి 17 రోజులు దాటినా.. వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నానా తంటాలు పడ�
తెలంగాణ విద్యా కమిషన్కు ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొ ఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, చారకొండ వెంకటేశ్, కే జ్యోత్స్నశివారెడ్డిని కమిషన్ సభ్యులుగా నియమించింది.
ఇందిరమ్మ కమిటీలా..? కాంగ్రెస్ కమిటీలా..? ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ నేతల పేర్లతో జాబితాను సిద్ధం చేస్తున్నారు. గ్రామసభల నిర్వహణ లేదు. ఎవరికీ సమాచారం లేకుండానే కాంగ్రెస్ నేతలకు నచ్చిన పేర్లతో జాబితాన�
2008 డీఎస్సీ మెరిట్ జాబితా తప్పులతడకగా ఉన్నదని, లిస్టులో ఉన్నవారికి కాదని ఇతరులకు ఉద్యోగాలిస్తున్నారని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. డీఎస్సీ-2008 అభ్యర్థుల్లో ఉద్యోగాలు రానివారికి తిరిగి ఒప్పంద ప్రాతిపద
నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్కు డీఎస్పీగా పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ నిఖత్ జరీన్కు నియామక పత్రాన�
కుష్టు వ్యాధి రోగులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు సార్లు ఆశా కార్యకర్తలు చేసిన సర్వే కోసం ఇవ్వాల్సిన నిధుల విషయంలో రగడ నడుస్తోంది. వీటిని జిల్లాలకు విడుదల చేశామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక�
ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి జిల్లావ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ సర్వే బుధవారం ప్రారంభమైంది. 21 మంది మండల వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గ్రామాల్లో పర్యటించి వివరాలు సే
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు, సూచనలను అందించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ కోరారు. ‘నూతన రెవెన్యూ చట్టం-2024’ ముసాయిదాపై రెవెన్య
mall denied entry to farmer in dhoti | ధోతీ ధరించిన రైతు మాల్లోకి ప్రవేశించడాన్ని నిరాకరించారు. ధోతీ ధరించే వారిని లోనికి అనుమతించబోమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పాడు. ప్యాంటు ధరించి రావాలని డిమాండ్ చేశాడు. విమర్శలు వెల్లువె�
ఏదైనా జబ్బు చేస్తే రోగులు ఆందోళన చెందడం సహజం. వారికి వైద్యులు మనో నిబ్బరాన్ని కలిగించి సేవలందిస్తుంటారు. కానీ, కాంగ్రెస్ సర్కారులో మాత్రంలో ప్రత్యక్ష దైవాలుగా భాసిల్లుతున్న ప్రభుత్వ వైద్యులు కూడా పరే�
తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ బదులుగా టీజీగా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు శుక్రవారం ఐజీగా బాధ్యతలు స్వీకరించారు. గత నెల 14న డీఐజీ హోదాలో బాధ్యతలు స్వీకరించిన ఆయన, ప్రస్తుతం తన కార్యాలయంలో ఐజీగా విధుల్లో చ�