రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర�
‘మహాలక్షి’ పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వస్తున్న నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదలడం లేదు.
కేబీఆర్ పారు చుట్టూ కూడళ్ల అభివృద్ధిలో భాగంగా మల్టీలెవల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలకు సంబంధించి కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
విద్యాశాఖలో అక్రమ డిప్యూటేషన్ల వ్యవహారం నడుస్తున్నది. విద్యార్థులు ఎక్కువగా.. ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలలకు టీచర్లను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అదునుగా భావించిన విద్యా
వ్యక్తి/సంస్థ/కంపెనీ ఎవరైనా పట్టా భూమిలోగాని, ప్రభుత్వ, అసైన్డ్, లీజు భూముల్లోగాని కొత్త ప్రాజెక్టును ప్రారంభించే ముందు చెట్లను తొలగించాలనుకుంటే కచ్చితంగా ఆన్లైన్లో యాజమాన్య ధ్రువీకరణతో పాటు ఫారం 13-
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ పనులు కొనసాగుతుండగా, పనులు పూర్తైనట్టు సర్టిఫికెట్ జారీచేసిన ఇంజినీర్లను విచారించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం.
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని ఐదు గ్రామాలను హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం 68 జ�
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ సర్పంచులు తలపెట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్�
AP Government | ఏపీ గ్రామ, సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం (AP Government) షాక్ ఇచ్చింది. సచివాలయాలను కేటగిరులుగా విభజించి , ప్రస్తుతమున్న ఉద్యోగులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
HMDA | మార్కెట్ బాలేదు. కొనుగోళ్లు జరగడం లేదు. భవన నిర్మాణ అనుమతుల్లో కదలిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భూముల వేలంపై హెచ్ఎండీఏ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకప్పుడు ఎకరం రూ.వంద కోట్లకు అమ్ముడైన సందర�
జీహెచ్ఎంసీలో కొత్తగా 1578 శానిటేషన్ వర్కర్ల నియామకానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో నం. 1473ను జారీ చేసింది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నెలకు
‘నాలుగైదు నెలలుగా వేతనాల్లేవు.. అయినా మురికి పనులు చేస్తూనే ఉన్నాం.. పస్తులతోనే బతుకు బండిని లాగించుకుంటూ వస్తున్నం.. ఇక మా వల్ల కావట్లేదు.. తక్షణమే పెండింగ్తో కలిపి మొత్తం వేతనాలను ఇప్పించండి సారూ’ అంటూ �
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కులగణన సర్వే కోసం మండలంలోని గుండారం కుటుంబాలను గుర్తించే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్
సిద్దిపేట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(సుడా)ను విస్తరిస్తూ ప్రభ త్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా అంతటికి సుడా ను విస్తరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది వరకు సిద్దిపేట మున్సిపాలిటీ�