అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు సాగుతున్న సందర్భంగా దేశంలో బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలను రద్దు చేసే విషయాన్ని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆదేశ విమానాలకు మన గగనతల నిషేధాన్ని వచ్చే నెల 23 వరకు పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏప్రిల్ 30న విధించిన ఈ నిషేధం ఈ నెల 23తో ముగిసి
పాకిస్థాన్ హై కమిషన్ అధికారిని భారత ప్రభుత్వం బుధవారం బహిష్కరించింది. ఆయన తన అధికారిక హోదాకు తగినవి కానటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. 24 గంటల్లోగా దేశం నుంచి వెళ్లిపోవాలని ఆయనను ఆదే�
పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్' విషయంలో టర్కీ దేశం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలొచ్చాయి. టర్కీతో పాటు అజర్బైజాన్ దేశాలు పాకిస్థాన్కు బాహ�
యుద్ధం అంటూ వస్తే భారత్ అంతు తేలుస్తామని డాంబికాలు పలికిన పాకిస్థాన్.. భారత్తో రెండు రోజుల ఘర్షణకే చేతులెత్తేసింది. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కావడంతో రుణాల కోసం దేబిరిస్తోంది. పొరుగుదేశం ఇండియా క�
పహల్గాంలో టెర్రరిస్టులు ఏప్రిల్ 22న దాడి జరిపి 26 మంది టూరిస్టుల ప్రాణాలు తీసి పలువురిని గాయపరిచిన మరునాడు, భారత ప్రభుత్వం 65 ఏండ్ల నాటి సింధూజలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. పాకిస్�
కశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని యావత్ ప్రపంచంలోని పౌరులందరూ ఖండించారు. ఆ దాడిలో మరణించిన అమాయక ప్రజలకు అశ్రు నివాళులర్పించారు. అలా చేయని వారిని మనం మనుషులుగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అ
రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనున్నది. రూ.63,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో భాగంగా 26 యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయనున్నది.
భారత్కు 21 మిలియన్ డాలర్ల సహాయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర ఆరోపణలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్ల (సుమారు రూ.182 కోట్లు) సహా�
భారత ప్రభుత్వం మరోసారి డిజిటల్ ఏరివేతను చేపట్టింది. చైనాకు చెందిన 119 యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ యాప్లలో చాలా వరకు వీడియో, వాయిస్ చాట్ ప్లాట్ఫామ్లే ఉన్నాయి.
సీబీఐని భారత ప్రభుత్వం నియంత్రించదని సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా గురువారం ఈ వివరణ ఇచ్చింది.
E-Vehicle Policy : ఈ-వెహికల్ పాలసీకి కేంద్రం ఓకే చెప్పింది. అయితే కంపెనీ పెట్టాలంటే కనీసం 4150 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ట పెట్టుబడికి లిమిట్ లేదు. ఈ-కార్లు తయారీ చేసే కంపెనీలకు కస్టమ్ డ్యూటీ �
భారత ప్రభుత్వ సహకార శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)ను కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ)గా మార్పులు చేయనున్నట్లు డీసీసీబీ చైర్మన్ కూరాకుల నా