రక్షణ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టీహబ్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిఫెన్స్ ఇండియా స్టార్టప్ చాలెంజ్ పేరుతో ఔత్సాహికుల నుంచి దరఖాస�
రాజ్భవన్లో ఈ నెల 11న వికసిత్ భారత్-2024 వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్టు రాజ్భవన్వర్గాలు వెల్లడించాయి. నీతిఆయోగ్, భారత ప్రభుత్వం సహకారంతో నిర్వహించే ఈ వర్క్షాప్లో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గ
భారత్ అల్టిమేటం నేపథ్యంలో తమ దౌత్యవేత్తలను కెనడా ఇతర దేశాలకు తరలించింది. ఈ నెల 10 లోగా 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని ఇటీవల భారత ప్రభుత్వం ఆ దేశానికి హెచ్చరికలు చేసింది.
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రముఖ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్..కేంద్ర ప్రభుత్వానికి రూ.88 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక చెక్కును కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి �
సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినంగా జరుపుకోవాలని సంఘ్ పరివారం చాలా ఏండ్లుగా గోల చేస్తున్నది. అదే నైజమైతే సైనిక చర్య అనంతరం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను భారత ప్రభుత్వమే రాజ్ ప్రముఖ్గా ఎందుకు �
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతిపై భారత ప్రభుత్వం స్పందించింది. విద్యార్థి మృతి పట్ల ఎగతాళిగా మాట్లాడిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
గత ఇరువై ఏండ్లలో జరిగిన అతిపెద్ద రైలు దుర్ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిందా, కాదా అని తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ను ఆదేశించింది. కుట్ర కోణంలో దర్యాప్తును సీబీఐకి అప్
కేంద్ర వస్త్ర, చేనేత మంత్రిత్వశాఖ సహకారంతో రాష్ట్ర చేనేత శాఖ హైదరాబాద్ పీపుల్స్ప్లాజాలో శనివారం జాతీయ చేనేత ప్రదర్శన-2023ను ఏర్పాటుచేసింది. ఈ నెల 24 వరకు కొనసాగే ఈ ప్రదర్శనను ఆ శాఖ అదనపు సంచాలకులు పీ వెంకట�
బియ్యం ఎగుమతిపై సుంకం విధింపుతో అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ప్రతిష్ఠ దిగజారడంతోపాటు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) ఆం�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ 2న ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. భార�