పెరుగుతున్న వాహనాల రద్దీ, మానవ తప్పిదాలు, కాలుష్య కారకాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్లో గాలి నాణ్యత పడిపోతున్నది. ఏటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వాహనాలపై నియంత్రణ లేకపోవడంతో.. ఏడాది కాల�
మెరుగైన రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. నిత్యం లక్షన్నర మంది నార్త్ సిటీ నుంచి కోర్ సిటీకి రాకపోకలు సాగిస్తున్నా... ఆధునిక రవాణా సౌకర్యాలను కల్పించడంలో విఫలమవుతున�
అటు ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఇటు వ్యాపారుల దోపిడీ పర్వం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తరుగు పేరిట మిల్లర్లు అన్నదాతల శ్రమను దోచుకుంటుండగా, మరోవైపు కాంటాల రూపంలోనూ కర్షకులను ముంచుతున్న ఉదంతాలు వె�
అందరికీ అన్నం పెట్టే అన్నదాతను కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతున్నది. కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు తాత్సారం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లను వారాలు గడిచినా కొనుగోలు చేయడ�
అటు ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇటు మిల్లర్ల ఇష్టారాజ్యం.. నడుమ వరి రైతు చిత్తవుతున్నాడు. సర్కారు వడ్లను సరిగా కొనడం లేదు. మిల్లర్లకు అమ్మితే తరుగు పేరిట దోపిడీకి తెరలేపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ము
సోయా రైతులకు నష్టాలు రాకుండా చూసే బాధ్యత తమదేనని మార్క్ఫెడ్ ప్రకటించింది. కనీస మద్దతు ధరతో సోయా పంట ఉత్పత్తులను సేకరించేందుకు కృషి చేస్తున్నామని మార్క్ఫెడ్ కామారెడ్డి జిల్లా మేనేజర్ మహేశ్ ఆదివా�
సోయా రైతులు డీలా పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర రాక దిగాలు చెందుతున్నారు. చేసేది లేక ఉమ్మడి జిల్లా రైతులు పంటతో సహా పక్క రాష్ర్టానికి పయనమవుతున్నారు. కొనే వారు దిక్కు లేక, దళారుల చేత�
మండలంలోని రింగిరెడ్డిపల్లి - గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి గత కేసీఆర్ ప్రభుత్వం రూ.5 కోట్లిచ్చినా దాని నిర్మాణంలో ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండల వాసులు ఆరోపించారు. ఆ వంతెన నిర్మాణాన్ని
పాచితో కూడిన వాటర్ ట్యాంకులు, పాకురు పట్టిన పైప్లు, ట్యాంకుల చుట్టూ అపరిశుభ్రత, పైప్లైన్ లీకేజీలు, నెలల తరబడి మరమ్మతులకు నోచుకోని వైనం, ఫలితంగా కలుషిత నీరే ప్రజలు వినియోగించాల్సి వస్తున్నది.
రాష్ట్రంలో హిందూ ఆలయాలపై కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత వైఖరి అవలంబిస్తున్నది. 9 నెలల్లో ఒక్క ఆలయానికీ నయాపైసా కేటాయించని ప్రభుత్వం.. గత కేసీఆర్ సర్కారు చేపట్టిన పనులను ఒక్క కలం పోటుతో రద్దుచేసింది. ఇప్ప�
ఊరూరా ప్రజలు డెంగ్యూ, విషజ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రికి, నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చీమకుట్టినట్టు కూ డా లేదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో వైద్య వ్యవస్థ అస్తవ్యస�
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వట్టెం పంప్హౌజ్ నీట మునిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత డాక్టర్ నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర సమీపంలో నీట మునిగిన వట్టెం(వెంకటాద్రి)రిజ�
వరంగల్లోని చందా కాంతయ్య మెమోరియల్ (సీకేఎం) ఆస్పత్రిని సిబ్బంది కొరత వేధిస్తున్నది. స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నా టెక్నీషియన్ లేకపోవడంతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు.
బస్తీదవాఖానల్లో స్పెషాలిటీ వైద్య సేవలకు సర్కారు నిర్లక్ష్యపు సుస్తీ చేసింది. ముఖ్యంగా రోగులకు వైద్యం అందడంలో జాప్యం కలగకుండా ఉండేందుకు కేసీఆర్ సర్కారు తెచ్చిన టెలిమెడిసిన్ విధానం అటకెక్కింది.