రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. గత కొన్ని నెలలుగా కళాశాలల్లోని క్లాస్ రూమ్లు, హాస్టళ్లు, టాయిలెట్లలో అత్యంత విషపూరిత పాములు, తేళ్లు కనిపిస్తు�
ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, దేవాదుల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలనే డిమాండ్లు గ్రామగ్రామాన వినిపిస్తున్న�
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టేముందు సరెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) డిమాండ్ చేసింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విద్యార్థులు కళాశాల ఎదుట ప్లకార్డులతో ధర్నాకు దిగారు. 5 గంటలపాటు ధర్నా చేసినా కనీసం పట్టించుకున
నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక జిల్లాస్థాయి కమిటీ సమావేశం న�
రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు చేసినట్టు మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, బోధన దవాఖానల్లో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన వైద్య విద్య అందించేందుకు ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ కమిటీ బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్�
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
రాష్ట్రంలో వైద్య విద్యనందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మంగళవారం ‘ఎక్స్'లో ఫైరయ్యారు.