ఆపత్కాలంలో రోగిని వేగంగా పెద్ద దవాఖానకు తరలించేందుకు వీలుగా త్వరలో రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్లు ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్ప�
వికారాబాద్ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. నేడు సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో కాలేజీకి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం అనంతగిరిలోని మెడికల్ కాలేజీ లెక్చరర్ హాల్-2 భవనాన్ని రాష్ట్�
కార్మిక, ధార్మిక క్షేత్ర ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే నిమ్స్, గాంధీ దవాఖానకు చెందిన వైద్యుల పర్యవేక్షణలో ఖరీదై
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో అడ్మిషన్ల ప్రక్రియ శనివారంతో పరిసమాప్తమైంది. మొదటి విడతలో తెలంగాణ కోటా 78కు గాను 77 సీట్లు, ఆలిండియా కోటా 15కు గాను 13 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ప్రకారం మొత్తం 90 మంది విద్య�
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వికారాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు.
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2023 సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఢిల్లీకి చెందిన అపూర్వ టండన్ గురువారం కొత్తపల్లిలోని కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్ శీల లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్�
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి 100 సీట్లతో తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
వనపర్తి అంటేనే టక్కున గుర్తొచ్చేది ఎడ్యుకేషన్.. దశాబ్దాల నుంచి విద్యనందించే కుసుమంగా గుర్తింపు పొందింది. ఇక్కడ 1959లోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటైంది. అప్పటి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ ఈ కాల�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరీంనగర్ మెడికల్ కాలేజీ నిర్వహణకు లైన్ క్లియరైంది. తరగతుల నిర్వహణకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతంలోనే 100 సీట్లు మంజూరు చేసి, తాత�
సీఎం కేసీఆర్ సారథ్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కృషితో నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతున్నది. నిర్మల్ జిల్లాలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సి�
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మెడికల్ కాలేజీలో వంద ఎంబీబీఎస్ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) శనివారం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభం కానున్న తొమ్మిది మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే ఆరు మెడి�
‘సీఎం కేసీఆర్ మాటంటే మాటే.. ప్రజా సంక్షేమం.. అభివృద్ధి.. అంశం ఏదైనా సరే హామీ ఇస్తే నెరవేరి తీరాల్సిందే.. ప్రధానంగా ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి ఆలోచనలన్నీ ఆచరణలోకి రావడం విశేషం..