వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకోరుల పాలవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకు గురై భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతో
అత్తాపూర్ డివిజన్ పరిధిలోని రాంబాగ్ చిన్న అనంతగిరి శివాలయం మధ్యన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ బుధవారం స్థానికులు ధర్నా నిర్వహించారు. హైదర్గూడ, ఉప్పర్పల్లి, అత్తాపూర్ ప్రాంతా�
బాలాపూర్ మండలం బడంగ్పేట్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 110 స్థలం విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 110లో 16 ఎకరాల స్మశాన వాటిక స్థలం ఉంది. శ్మశాన వాటిక స్థలంలో సేవాలాల్ జయంతి చేసుకుంటామని
పార్కు, విద్యా సంస్థల స్థాపనకే రాజరాజేశ్వరి కాలనీలోని ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ జి.సృజన తెలిపారు. కొండాపూర్లోని రాజరాజేశ్వరి కాలనీలో
Hydraa | ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉన్న భూములు, ఇండ్లకు అవి ప్రభుత్వ స్థలాలంటూ కంచె ఎలా వేస్తారని హైకోర్టు సోమవారం హైడ్రాను నిలదీసింది. ఏ ప్రాతిపదికన ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వానిదని నిర్ణయించి కంచె వ
జూబ్లీహిల్స్ రోడ్ నం.92లో అపోలో ఆస్పత్రి వెనక గేటు సమీపంలో జీహెచ్ఎంసీ పార్కును ఆక్రమించడంతో పాటు విల్లాలకు చెందిన సెట్బ్యాక్ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని హైడ్రా అధికారులు కూల్చేశారు.
Hyderabad | నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నం 14లోని నందినగర్ గ్రౌండ్స్లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు మరోసారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సుమారు 30 ఏండ్లుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ప�
బంజారాహిల్స్ రోడ్ నం 14లోని నందినగర్ గ్రౌండ్లోని దాదాపు రూ.30 కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించినవారిని షేక్పేట మండల సిబ్బంది అడ్డుకున్నారు. నందినగర్ బస్టాప్లో భారీగా వె�
నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ 13వ డివిజన్ ప్రజలు అర్హులైన పేదలకు ప్రభుత్వ భూమిని పంచి ఇవ్వాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు పలువురు వినతి పత్రం అందజేశారు. సారంగాపూర్ లో 231 సర్వే నంబర్ 13వ డివిజన్లోని భూ
క్రిస్టియన్ల శ్మశానవాటికలకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్థలాల్లేవని సీఎం రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. శనివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్�
సుమారు 15ఏళ్లుగా రెవెన్యూశాఖ ల్యాండ్ బ్యాంక్లో ఉన్న స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చి షెట్టర్లు నిర్మిస్తున్న ఘటన ఫిలింనగర్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట మండలం సర్వే నంబర్�
నిరుపేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నేలమట్టం చేయడం అత్యంత దారుణమని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ‘పేదల ఇళ్లను కూల్చడమే ప్రజా పాలనా?’ అంటూ ప్రశ్ని�
రేకులకుంట చెరువు భూమిపై వివాదం రాజుకుంటుంది. ప్రభుత్వ భూమిని అక్రమంగా తాసీల్దార్ రిజిస్ట్రేషన్ చేశారని రైతులు వాదిస్తుండగా అది ఏ మాత్రం కాదని అన్ని రికార్డుల ప్రకారమే చేశానంటూ తాసీల్దార్ శ్రీనివా�