శంషాబాద్ సర్కిల్లోని కొత్వాల్గూడ డివిజన్లో ఔటర్రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు కబ్జాచేసి భారీ నిర్మాణాలు చేశారు. స్థానికులు రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్య�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన 58, 59 జీవో కొంతమంది పెద్దలకు వరంగా మారింది. దానిని అడ్డంపెట్టుకుని జిల్లాలో రూ. 50 కోట్లకుపైగా విలువైన తుర్కయాంజాల్ మున్సి�
అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడాలని సర్పంచ్ కర్రే కవిత డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలోని సర్వేనెంబర్ 221 లో శనివారం గ్రామస్తులు, రైతులతో కలిసి సర్పంచ్ భూమిని పర�
రంగారెడ్డి జిల్లాలో మరో రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేస్తామని సర్కారు ప్రకటించింది.
ఐలాపూర్లోని భూముల లెక్క తేలనున్నది. ప్రభుత్వ భూమిలో చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలను భారీ స్థాయిలో హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన సంచలనం రేపింది. స్పందించిన ప్రభుత్వం పలు శాఖల అధికారులతో కూడిన
జూబ్లీహిల్స్లో రూ.30కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలంపై మరోసారి కబ్జాదారులు కన్నేశారు. గతంలో తప్పుడు పత్రాలతో స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తూ జైలుపాలయిన వ్యక్తులు తాజాగా ప్రభుత్వంలోని పెద్దల పేర్ల�
తిమ్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిలో రేకుల షెడ్ నిర్మాణం చేస్తున్నారు. పశువుల ఆసుపత్రి సమీపంలో పర్మినెంట్ గా రేకుల షెడ్ వేస్తున్నా.. అధికారులు అటువైపు చూడడం లేదు.
వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకోరుల పాలవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకు గురై భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతో
అత్తాపూర్ డివిజన్ పరిధిలోని రాంబాగ్ చిన్న అనంతగిరి శివాలయం మధ్యన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ బుధవారం స్థానికులు ధర్నా నిర్వహించారు. హైదర్గూడ, ఉప్పర్పల్లి, అత్తాపూర్ ప్రాంతా�
బాలాపూర్ మండలం బడంగ్పేట్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 110 స్థలం విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 110లో 16 ఎకరాల స్మశాన వాటిక స్థలం ఉంది. శ్మశాన వాటిక స్థలంలో సేవాలాల్ జయంతి చేసుకుంటామని
పార్కు, విద్యా సంస్థల స్థాపనకే రాజరాజేశ్వరి కాలనీలోని ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ జి.సృజన తెలిపారు. కొండాపూర్లోని రాజరాజేశ్వరి కాలనీలో
Hydraa | ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉన్న భూములు, ఇండ్లకు అవి ప్రభుత్వ స్థలాలంటూ కంచె ఎలా వేస్తారని హైకోర్టు సోమవారం హైడ్రాను నిలదీసింది. ఏ ప్రాతిపదికన ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వానిదని నిర్ణయించి కంచె వ