ఐలాపూర్లోని భూముల లెక్క తేలనున్నది. ప్రభుత్వ భూమిలో చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలను భారీ స్థాయిలో హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన సంచలనం రేపింది. స్పందించిన ప్రభుత్వం పలు శాఖల అధికారులతో కూడిన
జూబ్లీహిల్స్లో రూ.30కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలంపై మరోసారి కబ్జాదారులు కన్నేశారు. గతంలో తప్పుడు పత్రాలతో స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తూ జైలుపాలయిన వ్యక్తులు తాజాగా ప్రభుత్వంలోని పెద్దల పేర్ల�
తిమ్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిలో రేకుల షెడ్ నిర్మాణం చేస్తున్నారు. పశువుల ఆసుపత్రి సమీపంలో పర్మినెంట్ గా రేకుల షెడ్ వేస్తున్నా.. అధికారులు అటువైపు చూడడం లేదు.
వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకోరుల పాలవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకు గురై భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతో
అత్తాపూర్ డివిజన్ పరిధిలోని రాంబాగ్ చిన్న అనంతగిరి శివాలయం మధ్యన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ బుధవారం స్థానికులు ధర్నా నిర్వహించారు. హైదర్గూడ, ఉప్పర్పల్లి, అత్తాపూర్ ప్రాంతా�
బాలాపూర్ మండలం బడంగ్పేట్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 110 స్థలం విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 110లో 16 ఎకరాల స్మశాన వాటిక స్థలం ఉంది. శ్మశాన వాటిక స్థలంలో సేవాలాల్ జయంతి చేసుకుంటామని
పార్కు, విద్యా సంస్థల స్థాపనకే రాజరాజేశ్వరి కాలనీలోని ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ జి.సృజన తెలిపారు. కొండాపూర్లోని రాజరాజేశ్వరి కాలనీలో
Hydraa | ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉన్న భూములు, ఇండ్లకు అవి ప్రభుత్వ స్థలాలంటూ కంచె ఎలా వేస్తారని హైకోర్టు సోమవారం హైడ్రాను నిలదీసింది. ఏ ప్రాతిపదికన ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వానిదని నిర్ణయించి కంచె వ
జూబ్లీహిల్స్ రోడ్ నం.92లో అపోలో ఆస్పత్రి వెనక గేటు సమీపంలో జీహెచ్ఎంసీ పార్కును ఆక్రమించడంతో పాటు విల్లాలకు చెందిన సెట్బ్యాక్ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని హైడ్రా అధికారులు కూల్చేశారు.
Hyderabad | నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నం 14లోని నందినగర్ గ్రౌండ్స్లో ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు మరోసారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సుమారు 30 ఏండ్లుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ప�
బంజారాహిల్స్ రోడ్ నం 14లోని నందినగర్ గ్రౌండ్లోని దాదాపు రూ.30 కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించినవారిని షేక్పేట మండల సిబ్బంది అడ్డుకున్నారు. నందినగర్ బస్టాప్లో భారీగా వె�