నిరుపేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నేలమట్టం చేయడం అత్యంత దారుణమని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ‘పేదల ఇళ్లను కూల్చడమే ప్రజా పాలనా?’ అంటూ ప్రశ్ని�
రేకులకుంట చెరువు భూమిపై వివాదం రాజుకుంటుంది. ప్రభుత్వ భూమిని అక్రమంగా తాసీల్దార్ రిజిస్ట్రేషన్ చేశారని రైతులు వాదిస్తుండగా అది ఏ మాత్రం కాదని అన్ని రికార్డుల ప్రకారమే చేశానంటూ తాసీల్దార్ శ్రీనివా�
రాష్ట్ర ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారం ఇప్పుడు జిల్లాలకు పాకింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రులు పదేపదే చేస్తున్న ప్రకటనలు భూముల అమ్మకంలో మాత్రం నిజమవుతున్న�
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ 12వ నిందితుడు కందుల విశ్వేశ్వరరావు దాఖలు చేసుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. రాష్ట్ర విభజనకు �
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలోని బస్టాండ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై ఐకేపీ (సెర్ఫ్) కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ స్థలానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామస్తులు
ఖాళీ స్థలం కనిపిస్తే ఆక్రమణలే...ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంటే రేకుల షెడ్లు, ప్రీకాస్ట్వాల్స్ వేసి అక్రమ నిర్మాణాలు చేయడం యథేచ్ఛగా జరుగుతున్నది. అంతేకాక ప్రభుత్వ భూముల్లో సర్కారు అనుమతులు లేకుండా రోడ్ల న
శేరిలింగంపల్లి పెద్దాపూర్లోని వేల కోట్ల రూపాయల విలువైన 57 ఎకరాలు ప్రభుత్వ భూమేనని హైకోర్టు తీర్పు చెప్పింది. కొండాపూర్ సర్వే నెం.50 లోని 57.09 ఎకరాలు సర్కార్దేనని తేల్చింది.
ప్రభుత్వ భూమిని కాజేయడానికి అక్రమణదారులు కన్నేస్తున్నారని తహశీల్దార్ ఇందిరాదేవి తెలిపారు. బాలాపూర్ మండలం జల్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 75లో దాదాపు 8 గుంటల (వెయ్యి గజాల) ప్రభుత్వ భూమి ఉంది.
మేడ్చల్-మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సర్వే నంబర్ 307లో దాదాపు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా బదిలీ చేశారని, స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ‘ధరణి’ పోర్టల్లో ఆ భూమిని ఎమ్మ
హైదరాబాద్లో హైడ్రా (HYDRAA) మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో సర్వే నంబర్ 397లో 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో నిర్మించిన ఇండ్లను కూల్చివేశారు. దీంతో బాధితులు ల
హైదరాబాద్లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి (HYDRAA Demolitions) బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో నిర్మించిన ఇండ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నార�
తమ ఇండ్లకు వేసిన తాళాలను పగులగొట్టి రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేశారంటూ బాధితులు వాపోయారు. బాధితుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన ముస్కు రాజమౌళి, విష్ణువర్ధన్, వసం
ఎట్టకేలకు అక్రమాలపై హైడ్రాలో కదలిక మొదలైంది. పోలీసుల బందో బస్తుతో గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్లో దోభిఘాట్ ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు.