పేద రైతుల జీవనోపాధి కో సం కేటాయించిన అసైన్డ్ భూములు వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా మారడంతో రెవెన్యూ యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం గ్రామ శ�
బోయిన్పల్లి మార్కెట్ యార్డుకు చెందిన రూ.400 కోట్ల విలువైన సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లిందో సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేత గజ్జెల నగే�
Ravalkole Lands | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రావల్కోల్ గ్రామ పరిధిలో జరిగిన 275 ఎకరాల భూ దందా మరో మలుపు తీసుకుంది. దీని వెనుక సర్కార్ పెద్దల భారీ స్కెచ్ ఉందనేందుకు మరిన్ని ఆధారాలు బయటపడుతున్నాయి.
Ravalkole Lands | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల భూమికి సంబంధించి ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వార్తా కథనం సంచలనం సృష్టించింది.
Ravalkole Lands | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల భూ విస్తీర్ణానికి సంబంధించిన వివాదం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. గతంలోని రెవెన్యూ అధికారులు నిబ�
Hyderabad | నిజాంపేట పరిధిలో వందల కోట్ల విలువైన సర్కార్ భూమిపై కొందరు అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఆ భూమిని నొక్కేసేందుకు స్కెచ్ వేశారు. 12 ఎకరాల సర్కార్ స్థలాన్ని కబ్జా చేసేందుకు సొసైటీ ముసుగులో ఎంట్రీ ఇచ�
ముడుమాల్ దొడ్డి గ్రామంలోని సర్వే నంబర్ 68లో 36 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి ఆక్రమణకు గురైందని జ్యోతిరావు పూలే బీసీ సంఘం వ్యవస్థాపకులు వాకిటి అంజనేయులు ముదిరాజ్ ఆరోపించారు.
ఆదాయం పేరుతో వివాదాస్పద భూములకు ఎసరు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని వేలం పేరుతో అంగడి సరుకుగా మార్చి అడ్డగోలు భూదోపిడీకి పాల్పడుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లక్ష్మీనర్సింహస్వామి వెలిసిన వానకొండయ్య గుట్టపై ఎట్టకేలకు మైనింగ్కు అనుమతులు రద్దయ్యా యి. ఈ మేరకు ఈనెల 7న లీజు రద్దు కోసం గనులశాఖకు కలెక్టర్ సిఫారసు చేశారు.
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో మరో భూ దందా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి తక్కు వ ధర కలిగిన భూమి రూ.6 కోట్లకు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని స్కెచ్ వేయగా, డెవలప్మెంట్ కమిటీ
శంషాబాద్ సర్కిల్లోని కొత్వాల్గూడ డివిజన్లో ఔటర్రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు కబ్జాచేసి భారీ నిర్మాణాలు చేశారు. స్థానికులు రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్య�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన 58, 59 జీవో కొంతమంది పెద్దలకు వరంగా మారింది. దానిని అడ్డంపెట్టుకుని జిల్లాలో రూ. 50 కోట్లకుపైగా విలువైన తుర్కయాంజాల్ మున్సి�
అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడాలని సర్పంచ్ కర్రే కవిత డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలోని సర్వేనెంబర్ 221 లో శనివారం గ్రామస్తులు, రైతులతో కలిసి సర్పంచ్ భూమిని పర�
రంగారెడ్డి జిల్లాలో మరో రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేస్తామని సర్కారు ప్రకటించింది.