ఎట్టకేలకు అక్రమాలపై హైడ్రాలో కదలిక మొదలైంది. పోలీసుల బందో బస్తుతో గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్లో దోభిఘాట్ ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు.
నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నం 10లోని క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా జలమండలి తట్టిఖానా రిజర్వాయర్ పక్కను�
తన ఆధీనంలోని స్థలాన్ని క్రమబద్ధీకరించుకున్నానంటూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని షేక్పేట రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. షేక్పేట �
ఆలయ ప్రాంగణంలోకి అసాంఘికశక్తులు ప్రవేశిస్తూ న్యూసెన్స్ చేస్తున్నాయనే సాకుతో ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన గేటుతోపాటు కొత్తగా వెలసిన ఆక్రమణలను షేక్పేట మండల రెవెన్యూ సిబ్బంది కూల్చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో గురువారం ఈ పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించా�
పదేండ్లుగా అధికారానికి దూరంగా ఉండడంతో అల్లాడిన కాం గ్రెస్ నేతలు ధనదాహం తీర్చుకోవటానికి గ్రా మాల్లో అక్రమ దారులు వెతుక్కుంటున్నారు. వాటిల్లో ప్రధానంగా ప్రభుత్వ భూము లు ఉన్న ప్రాంతాలను ఎంచుకొని వాటికి
నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఖరీదైన ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను’ పేరుతో గురువారం ప్రచురించిన కథనానికి షేక్పేట మండల రెవెన్యూ అధికారులు స్పంది
Employee Arrest | ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తానంటూ ప్రజల వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.
మా మీద ఎన్నికేసులు పెట్టినా.. జైలుకు పంపించినా.. ప్రభుత్వ, ఖాళీ స్థలాల కబ్జా మాత్రం ఆపము.. మా తీరు ఇంతే.. మేమింతే అనే రీతిలో బరితెగిస్తున్నారు కబ్జాదారులు. ఓవైపు ఖరీదైన ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు నిరంతరం �
వక్ఫ్ అంటే కేవలం దాతృత్వం మాత్రమేనని, ఇస్లాంలో వక్ఫ్ ముఖ్యమైన పాత్ర కాదని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియచేసింది. వక్ఫ్ బోర్డులు కేవలం లౌకిక విధులు నిర్వహిస్తాయని కేంద్రం స్పష్టం చేస
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని షేక్పేట మండల తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కొత్తగూడెం గ్రామంలో రూ. 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై బాటసింగారం పండ్ల మార్కెట్ పక్క�