హైదరాబాద్లో హైడ్రా (HYDRAA) మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో సర్వే నంబర్ 397లో 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో నిర్మించిన ఇండ్లను కూల్చివేశారు. దీంతో బాధితులు ల
హైదరాబాద్లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి (HYDRAA Demolitions) బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో నిర్మించిన ఇండ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నార�
తమ ఇండ్లకు వేసిన తాళాలను పగులగొట్టి రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేశారంటూ బాధితులు వాపోయారు. బాధితుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన ముస్కు రాజమౌళి, విష్ణువర్ధన్, వసం
ఎట్టకేలకు అక్రమాలపై హైడ్రాలో కదలిక మొదలైంది. పోలీసుల బందో బస్తుతో గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్లో దోభిఘాట్ ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు.
నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నం 10లోని క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా జలమండలి తట్టిఖానా రిజర్వాయర్ పక్కను�
తన ఆధీనంలోని స్థలాన్ని క్రమబద్ధీకరించుకున్నానంటూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని షేక్పేట రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. షేక్పేట �
ఆలయ ప్రాంగణంలోకి అసాంఘికశక్తులు ప్రవేశిస్తూ న్యూసెన్స్ చేస్తున్నాయనే సాకుతో ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన గేటుతోపాటు కొత్తగా వెలసిన ఆక్రమణలను షేక్పేట మండల రెవెన్యూ సిబ్బంది కూల్చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో గురువారం ఈ పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించా�
పదేండ్లుగా అధికారానికి దూరంగా ఉండడంతో అల్లాడిన కాం గ్రెస్ నేతలు ధనదాహం తీర్చుకోవటానికి గ్రా మాల్లో అక్రమ దారులు వెతుక్కుంటున్నారు. వాటిల్లో ప్రధానంగా ప్రభుత్వ భూము లు ఉన్న ప్రాంతాలను ఎంచుకొని వాటికి
నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఖరీదైన ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను’ పేరుతో గురువారం ప్రచురించిన కథనానికి షేక్పేట మండల రెవెన్యూ అధికారులు స్పంది
Employee Arrest | ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తానంటూ ప్రజల వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.
మా మీద ఎన్నికేసులు పెట్టినా.. జైలుకు పంపించినా.. ప్రభుత్వ, ఖాళీ స్థలాల కబ్జా మాత్రం ఆపము.. మా తీరు ఇంతే.. మేమింతే అనే రీతిలో బరితెగిస్తున్నారు కబ్జాదారులు. ఓవైపు ఖరీదైన ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు నిరంతరం �