Batukamma Celebrations | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్లు అయిన లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా పూర్తి అదనపు బాధ్యతలప్పగిస్తూ ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమవుతున్నా యి. 25 ఏండ్లుగా పనిచేస్తున్న వారిని కాదని, నాలుగ�
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు(ఎఫ్ఆర్ఎస్)ను శనివారం నుంచి అమలుచేయనున్నారు. హాజరు నమోదు కోసం టీజీ డీఐఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను అడిషనల్ కలెక్టర్ తానాజీ వాకడే బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. అన్ని గదులను పరిశీలించి విద్యార్థులకు మోట
కొత్తగా మంజూరుచేసిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు పోస్టుల మంజూరు విషయంలో రాష్ట్ర క్యాబినెట్ మొండి చెయ్యి చూపించిందని గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్(జీజేఎల్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర�
పెండింగ్లో ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశ
ఎంతోమంది ప్రతిభావంతులను అందించిన నిజాంసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నేడు ఆదరణ కరువైంది. అడ్మిషన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్�
రాష్ట్రంలో పదో తరగతి తర్వాత డ్రాపౌట్స్ ఉండొద్దని, విద్యార్థులు కనీసం ఇంటర్మీడియట్ చదువు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
మహబూబ్నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన చర్య లు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బ�
Best results | బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని మంచిర్యాల జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కటకం అంజయ్య తెలిపారు.