భారత జాగృతి ఆధ్వర్యంలో బుధవారం బోధన్ పట్టణంలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు. ఉదయమే పట్టణానికి చేరుకోనున్న జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాయంత్రం వరకు వే�
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపుతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజకవర్గన్ ఇన్చార్జి తాతా మధు స్పష్టం చేశారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 1,654 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వు లు జారీ చేశారు. బుధవారం నుంచి గెస్ట్ లెక్చరర్ల ఎంపి�
చెన్నూర్ పట్టణంతో పాటు చుట్టు పక్క గ్రామాల్లో అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని మైదానంలో తమ ప్రాక్టీసును కొనసాగిస్తుంటారు. వివిధ పోటీలను కూడా నిర్వహిస్తుంటారు. ఉదయం