నల్లగొండలో ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన మూల్యాంకనం విధుల్లో జూనియర్లకు అందలం వేస్తూ.. సీనియర్లకు ప్రాధాన్�
ఇంటర్ విద్యలో కొత్త లెక్చరర్లకు పోస్టింగ్స్లో వింతలు చోటుచేసుకున్నాయి. ఒకే లెక్చరర్కు రెండు కాలేజీల్లో పోస్టింగ్నిచ్చారు. రెండు ఉత్తర్వులు ఒకే తేదీన ఇవ్వడం గమనార్హం. నేనావత్ లాలు సివిక్స్ లెక్చ�
సర్కారు జూనియర్ కాలేజీల్లో ఎన్రోల్మెంట్ పెంచేందుకు ప్రత్యేకంగా అడ్మిషన్ క్యాంపెయిన్ను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాకు ముగ్గురు చొప్పున అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్లను నియమించారు. �
పరీక్షలంటేనే ఎక్కడా లేని భయం.. టెన్షన్.. ఒత్తిడి విద్యార్థులను ఆవహిస్తుంది. విద్యార్థుల్లో సహజంగా ఉండే ఈ టెన్షన్ను తొలిగించేందుకు.. వారికి భరోసా ఇచ్చేందుకు ఇంటర్బోర్డు చర్యలు చేపట్టింది.
వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ జానియర్ కళాశాలలో అధ్యాపకుల పోస్టులు ఖాళీలు ఉండడంతో విద్యార్థులకు బోధన కరువై నిర్లక్ష్యపు నీడన ప్రభుత్వ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చినా కొన్ని �
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలు తిష్ట వేశాయి. సరిపడా గదుల్లేక, మౌలిక వసతుల్లేక బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు.
సమాజంలోని లోపాలను ఎత్తి చూపే ముందు మనలోని లోపాలను మనమే గుర్తించి స్వతాహాగా మార్పు తెచ్చుకొని మంచి మార్గంలో నడవాలని ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు అన్నారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీబీపేటను నూతన మండలంగా ఏర్పాటు చేసి జూనియర్ కళాశాలను మంజూరు చేసింది.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కృషి చేస్తుంటే.. ఇక్కడ మాత్రం మొదటిసారి ప్రారంభమైన కళాశాలను పట్టించుకున్న నాథుడే లేడు.
ప్రణవ్, షజ్ఞశ్రీ నాయకానాయికలుగా కొవ్వూరి అరుణ సమర్పణలో వస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’. గతంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సాంగ్ విడుదలయ్యాయి.
‘చల్మెడ లక్ష్మీనర్సింహారావు సౌమ్యుడు, పట్టుదల కలిగిన మంచివ్యక్తి. ఆయనను వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. చల్మెడను భారీ మెజార్టీతో గెలిపిస్తే వేములవాడ నియోజకవర్గాన్ని దత్తత తీసుక�
భారత జాగృతి ఆధ్వర్యంలో బుధవారం బోధన్ పట్టణంలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు. ఉదయమే పట్టణానికి చేరుకోనున్న జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాయంత్రం వరకు వే�
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపుతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజకవర్గన్ ఇన్చార్జి తాతా మధు స్పష్టం చేశారు.