Komatireddy Venkat Reddy | యాదాద్రి భువనగిరి: చదువుకున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. యాదాద్రి భువన జిల్లాలోని బొమ్మలరామారం మండలం
భాషకు ఎల్లలు, ప్రాంతాలు లేవు.. ఆ దిశగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని గుర్తించి సేవా పురస్కారాలు అందజేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్
రంగారెడ్డి జిల్లాలోనే మారుమూల తండా అయిన పటేల్చెర్వు తండాకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం.. పట్టుదలతో చదువుతారు.
ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్పై మహారాష్ట్ర ప్రభుత్వం మాట మార్చిందని ఉద్యమకారుడు మనోజ్ జరాంగే గురువారం ఆరోపించారు.
‘ఆర్.సత్యనారాయణ.. అనే నేను టీఎస్పీఎస్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. కొత్త కమిషన్ ఆధ్వర్యంలోనే నియామకాలు జరగాలన్న ఉద్యోగార్థుల ఆకాంక్షలను గౌరవిస్తున్నాను. ఇప్పుడే కాదు.. నేను నా విద్యార్థి జ�
అసోంలో (Assam) ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకున్న కేసులో 21 మంది ఉన్నతాధికారులపై ప్రభుత్వం వేటు (Suspend) వేసింది చేశారు. 2013/14 సంవత్సరంలో అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APSC) నిర్వహించిన రిక్రూట్మెంట్లో సర్వీస్ కమిషన�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కులం, మతం, డబ్బు, దస్కం, పైరవీలు, అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభకే పెద్దపీట లభిస్తున్నది. అందుకు స్వరాష్ట్రంలో జరిగిన పలు ఉద్యోగాల నియామ
‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ అన్న నినాదంతో మొదలైన తెలంగాణ ఉద్యమం, క్రమంగా లక్ష్యం వైపు సాగడం, అనేక ఇక్కట్లను, నిర్బంధాలను దాటుకొని గమ్యాన్ని ముద్దాడడం తెలిసిన విషయమే. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మూడున్నర కో�
పైరవీలు.. పైసా లంచం ఇచ్చే పనిలేకుండానే స్వరాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సర్కారీ కొలువులు దక్కాయి. 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగాలు భర్తీచేయగా, ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి అవకాశ�
స్వరాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. టీఎస్పీఎస్సీ ద్వారా కొలువుల జాతర మొదలైంది. పైరవీలు..లంచాలకు చెక్ పెట్టి.. ప్రభుత్వం పారదర్శకంగా కొలువులను భర్తీ చేస్తున్నది. పట్టణ, గ
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చింది. వీఆర్ఏలకు పే స్కేల్ అమలుచేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పేర్కొ�
వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో మంగళవారం వీఆర్ఏల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటానికి క్ష�
ECGC PO Recruitment 2023 | లీగల్, ఐటీ, కంపెనీ సెక్రటరీ, రాజభాష, అకౌంట్స్, డేటా సైన్స్ తదితర విభాగాలలో ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎగుమతి క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ లిమ�
అనంతపల్లి.. మారుమూల చిన్న పల్లె. వ్యవసాయ ఆధారిత గ్రామం. బోయినపల్లి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే ఈ గ్రామంలో పేద కుటుంబాలే ఎక్కువ. కూలీ పనే జీవనాధారం. 1530 జనాభా, 1240 ఓటర్లు, 350 కుటుంబాలు ఉన్నా.. ఈ ఊరికో ప్రత్�