ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకొని మో సం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, ఎ స్సై బాలరాజు కథనం మేరకు..
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్త�
Government Jobs: దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రైల్వేశాఖలో 2.93 లక్షలు ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పార్లమెంట్కు రాసి ఇచ్చిన లిఖితపూర్వక సమాధాన�
మాది పెద్దపల్లి పట్టణంలోని రైల్వే కాలనీ. నేను గ్రూప్స్ కోసం ప్రిపేరవుతున్నా. గ్రూప్స్కు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు గ్రంథాలయం లో అందుబాటులో ఉన్నాయి. గ్రూప్స్ పేపర్ లీకుల గురించి తెలిసింది.
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వంపై ఏమాత్రం విశ్వాసం సడలలేదు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా..
తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని సవాల్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చని పిటిషనర్లకు స్పష్టం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర సాగుతున్నది. నాలుగైదు నెలల్లోనే టీఎస్పీఎస్సీ నుంచే 26 రకాల నోటిఫికేషన్లు రాగా, 17 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్ కల్పించాలని ట్రాన్స్జెండర్లు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ట్రాన్స్జెండర్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భ�
తెలంగాణలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగాలను కల్పించడం ద్వారా స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ)ని పెంపొందించుకొనేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించాలని ప్రభుత్వ ప
చంఢీఘడ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ సర్కార్ 26,454 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 25 శాఖలకు చెందిన ఖాళీలను ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఖాళీల ప్రకటన జారీ చేసిన రెండు రోజుల్లోనే ద�
CM KCR | రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. రాష్ట్రంలో 80,039 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి నియామక ప్రక్రియను వెంటనే చేపడుతున్నామని శాసనసభలో ముఖ్యమంత్రి
CM KCR | రాష్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభమైంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఇందులో 39,829 పోస్టులు జిల్లాల్లో ఖాళీగా �