ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వంపై ఏమాత్రం విశ్వాసం సడలలేదు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా..
తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని సవాల్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చని పిటిషనర్లకు స్పష్టం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర సాగుతున్నది. నాలుగైదు నెలల్లోనే టీఎస్పీఎస్సీ నుంచే 26 రకాల నోటిఫికేషన్లు రాగా, 17 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్ కల్పించాలని ట్రాన్స్జెండర్లు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ట్రాన్స్జెండర్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భ�
తెలంగాణలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగాలను కల్పించడం ద్వారా స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ)ని పెంపొందించుకొనేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించాలని ప్రభుత్వ ప
చంఢీఘడ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ సర్కార్ 26,454 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 25 శాఖలకు చెందిన ఖాళీలను ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఖాళీల ప్రకటన జారీ చేసిన రెండు రోజుల్లోనే ద�
CM KCR | రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. రాష్ట్రంలో 80,039 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి నియామక ప్రక్రియను వెంటనే చేపడుతున్నామని శాసనసభలో ముఖ్యమంత్రి
CM KCR | రాష్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభమైంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఇందులో 39,829 పోస్టులు జిల్లాల్లో ఖాళీగా �
government jobs exams copying gang | ఉద్యోగ పరీక్షలు రాసే అభ్యర్థులకు హైటెక్ కాపీయింగ్ ద్వారా అక్రమంగా పాస్ చేయించే ఒక ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో మొత్తం అయిదు మంది ఉండగా.. ఒకరు పరీక్ష రాసే మాస్టర్
Stone pelting : భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతూ పట్టుబడిన వారికి పాస్పోర్ట్ అందుబాటులో ఉండదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయలేరు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు, ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 201