తల్లి ప్రోత్సాహం.. అన్నదమ్ముల సహకారంతో రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది మండల కేంద్రానికి చెందిన షాకెరాబేగం.. పేదరికం ఆత్మవిశ్వాసం ముందు నిలువదని నిరూపించింది.
పట్టుదల ఉంటే సాధించలేదనిదంటూ ఏదీ లేదు. పేద కుటుంబంలో పుట్టిపెరిగిన అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలువురు మహిళలు ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించి సత్తాచ
పట్టువదలక ప్రయత్నిస్తే ప్రభుత్వ కొలువులు సాధించడం పెద్ద కష్టతరమేమీ కాదని నిరూపించారు ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాలకు చెందిన ఇద్దరు మహిళలు. ఆత్మవిశ్వాసం, కుటుంబ ప్రోత్సాహం ఉంటే ఇంటా బయటా పనులు చక్కదిద్�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఒకేసారి నాలుగు ప్రభుత్వోద్యోగాలకు ఎంపికైంది పాపన్నపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన సౌమ్య. రాజప్ప, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. రాజప్ప వ్యవసాయం చే�
Maratha Reservation: మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన ముసాయిదాకు మహారాష్ట్ర క్యాబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సీఎం ఏక�
ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ నెలకొన్న తరుణంలో మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన కందుకూరి సోనీగౌడ్ ఏకంగా మూడు పోస్టులకు ఎంపికై శభాష్ అనిపించుకుంది. కందుకూరి బుచ్చమ్మ- శంకరయ్య దంపతుల కుమార్తె సోనీగౌడ్ న
సిద్దిపేట జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురు సర్కారు కొలువు సాధించి ఔరా అనిపించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గుకు చెందిన రైతు దంపతులు గర్నేపల్లి యాదలక్ష్మి, అంజయ్యది మధ్యతరగతి వ్యవసాయం కుటుంబ
గుజరాత్లో మొత్తం 2.38 లక్షల మంది నిరుద్యోగులు ఉపాధి కోసం రిజిస్టర్ చేసుకుంటే, గత రెండేళ్లలో కేవలం 32 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ప్రభుత్వమే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ట్రిబ్ ఆగమేఘాల మీద గురుకుల పోస్టుల భర్తీ చేపట్టడంపై ప్రభుత్వ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సక్రమంగా నిర్వహించేందుకు జారీ చేసిన జీవో నంబర్ 46పై స్టేను తక్షణమే ఎత్తివేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఆందోళనకు దిగారు.
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం ‘వంట అయినంక గరిటె తిప్పినట్టు’ ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్�