Government Job | చిత్తూరు జిల్లాలో రైతు కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. తండ్రి లేకపోయినా తల్లి కష్టపడి చదివించడంతో అద్భుతాన్ని సాధించారు.
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కారించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు ఓ ప్రకటన �
ఉద్యోగులకు న్యాయం జరిగేవరకు ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టంచేశారు. గోపన్పల్లిలోని బీటీఎన్జీవోస్ స్థలాల్లో ప్రైవేట్ �
Job Scam | ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగం చేయని మహిళను తన తల్లిగా ఒక వ్యక్తి నమ్మించాడు. ఆమె మరణించినట్లుగా నకిలీ సర్టిఫికేట్లు సృష్టించాడు. కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ల
ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటనతో స్వగ్రామమైన తంగళ్లపల్లి మండల కేంద్రంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లా తంగళ్లప�
ఎకరాకు రూ.60 లక్షలు చెల్లించాలని, కోల్పోయే భూమికి బదులు మరోచోట భూము లు కొనుగోలు చేసి ఇవ్వాలని, అలాగే కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న ర
పూటకోమాట చెప్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సీఎం రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని మంత్రి హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు. పెళ్లికి వెళ్లడం కోసం 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదలలో ఆలస్యం చేయడం, నియామకప�
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో చారిత్రక విజయం సాధించిన భారత జట్టులో సభ్యుడైన హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నది.
Punjab CM: కన్నౌరి బోర్డర్ వద్ద జరిగిన కాల్పుల్లో మృతిచెందిన రైతు శుభ్కరణ్ సింగ్ కుటుంబానికి పంజాబ్ సీఎం భగవంత్మాన్ సింగ్ నష్టపరిహారాన్ని ప్రకటించారు. కోటి రూపాయల నగదుతో పాటు కుటుంబసభ్య
సాధారణంగా ఒక్క ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గాదె లెనిన్ మాత్రం ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు. లెనిన్ తండ్రి సింగరేణి ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట�
Telangana |స్టాఫ్ నర్స్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన అన్నాచెల్లెళ్లు సత్తా చాటారు. ఒకేసారి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విషయం తెలిసి ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కాగా, కష్టపడ�
దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర సమరయోధుడు నెల్సన్ మండేలా ‘ప్రపంచాన్ని మార్చే శక్తి మంతమైన ఆయుధం విద్య’ అంటాడు. విద్యార్థులకు గొప్పగొప్ప తెలివి తేటలు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు, గ్రామీణ నేపథ్యం కారణంగా ఆ ప్
ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగుల రోస్టర్ పాయింట్స్ను తగ్గించాలని, సంక్షేమ పథకాల్లో ప్రత్యేకగుల ఉద్యోగ సాధన సమితి కోరింది. ఈ మేరకు గురువారం సమితి నేతలు హైదరాబాద్ మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ భవన్�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసుల కాల్పుల్లో మరణించిన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబ్బిర్పేటకు చెందిన దామెర రాకేశ్ సోదరుడు రాజుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆద