దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర సమరయోధుడు నెల్సన్ మండేలా ‘ప్రపంచాన్ని మార్చే శక్తి మంతమైన ఆయుధం విద్య’ అంటాడు. విద్యార్థులకు గొప్పగొప్ప తెలివి తేటలు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు, గ్రామీణ నేపథ్యం కారణంగా ఆ ప్
ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగుల రోస్టర్ పాయింట్స్ను తగ్గించాలని, సంక్షేమ పథకాల్లో ప్రత్యేకగుల ఉద్యోగ సాధన సమితి కోరింది. ఈ మేరకు గురువారం సమితి నేతలు హైదరాబాద్ మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ భవన్�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసుల కాల్పుల్లో మరణించిన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబ్బిర్పేటకు చెందిన దామెర రాకేశ్ సోదరుడు రాజుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆద
పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే తెలివి తేటలు ఒక్కటే ఉంటే సరిపోదు… గంటలు గంటలు చదివి నాలెడ్జ్ సంపాదిస్తే సరిపోదు… ఎలాంటి ప్రశ్నకైనా చిటికెలో సమాధానం చెప్పే సత్తా ఉన్నా సరిపోదు… పోటీపరీక్షల్లో పాస్ అవ�
సీఎం కేసీఆర్ ఇటీవల ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. అయితే, ఇందులో మునుపెన్నడూ లేనివిధంగా 503 గ్రూ�
ఉత్తర్వులు అందించిన మంత్రి పువ్వాడ, ఎంపీ నామా కుటుంబ సభ్యులకు రూ.35 లక్షల ఆర్థిక సాయం ఖమ్మం, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసుల అదుపులో మరణించిన ఖమ్మం జిల్లా చింత