ప్రభుత్వ దవాఖానలకు మందుల సరఫరా ప్రక్రియ గందరగోళంగా మారింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఔషధాలు చేరవేసే వ్యవస్థ గాడి తప్పింది. ఫలితంగా ప్రజలకు అవసరమైన మందులు సకాలంలో అందక ఇ�
ప్రభుత్వ ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలతో పాటు, బస్తీ దవాఖానల్లో సమస్యలు తిష్టి వేశాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్నగర్ ప్రభుత్వ దవాఖానను స�
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పాత పాటను తలపిస్తున్నది నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల పరిస్థితి. డాక్టర్లుంటే మందులు లేవు.. మందులుంటే టెస్టులు లేవు. డాక్టర్లు, టెస్టులు, మందులుంటే సదుపాయాల�
ప్రభుత్వ దవాఖానలపై ప్రభుత్వ పర్యవేక్షణ కరువైంది. దీంతో డాక్టర్లు ఉండరు.. అందుబాటులో మందులు లేవన్నట్లు పరిస్థితి తయారైంది. రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ �
వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. కలుషిత నీరు, ఆహారం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వర బాధితులతో సర్కారు దవాఖానలు కిటకిటలాడుతున్నాయి.
జిల్లాలో ఉపాధి హామీ పనులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో కిషన్, డీపీవో వెంకటేశ్వర్లు, జడ్ప�
కేసీఆర్ పాలనలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించిన మెట్పల్లి సామాజిక దవాఖానలో ప్రస్తుత కాంగ్రెస్ మూడు నెలల పాలనలోనే మృగ్యమయ్యాయి. అప్పటి సర్కారు కేసీఆర్ కిట్లను ప్రవేశపెట్టడం, సకల సౌకర్యాలు కల్పించడం�
జిల్లాలో ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానలతోపాటు బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఐదేండ్లలోపు చిన్నార�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పేదలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బందిని పూర్తిస్థా�
రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయింది. ఫలితంగా నూతన జవసత్వాలు సంతరించుకున్నది. ఇక నుంచి నూతన కార్యాలయాల ద్వారా కార్యకలాపాలు మొదలుకానున్నాయి. పెరిగిన సర్కిల్, డివిజన్, సబ్ డివ�
అవయవదానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా జరుపుకుంటారు. అవయవాలను దానం చేయమని ప్రజలను ప్రోత్సహించడానికి ఏటా ఈ రోజును అవయవదాన దినంగా జరుపుకుంటున్నారు.
కండ్ల కలక అంటువ్యాధి.. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. కొన్నిరోజుల నుంచి కండ్ల కలక కేసులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్