మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. గర్భిణుల్లో రక్తహీనతను అధిగమించడంతోపాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన పౌష్టికాహారం అందేలా ఏర్పాట్లు చేస్తున్న
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖాన వేదికగా సర్కారీ వైద్యశాలల ప్రతిష్ట దిగజార్చే కుట్రలు తెర లేచాయి. అత్యాధునిక చికిత్సలు అందిస్తున్న ప్రభుత్వ దవాఖానలను ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతు�
సర్కారు దవాఖానలు ‘అమ్మ’కు వరంలా మారాయి. మెరుగైన వైద్య సేవలతో తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి తల్లీబిడ్డల సంరక్షణకు కృషి చేస్తున్నది. ప్రసవాల సంఖ్య పెంచేందుకు కేసీఆర్ కిట్, 1