వజ్రం కూడా ఒత్తిడిని తట్టుకొనే తయారవుతుందని, జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగేందుకు ప్రతి విద్యార్థి పట్టుదలతో విద్యలో రాణించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం కూసుమంచి మండల కేంద్రంలోన
టీజీ పాలిసెట్ మొదటి విడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ అధికారులు మంగళవారం కేటాయించారు. తొలి విడతలో 65.5% సీట్లు భర్తీ అయ్యాయి. ఈ సారి ప్రభుత్వ కాలేజీలకే విద్యార్థులు జైకొట్టారు.
Mid-day meals | ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పెట్టాలని తహసీల్ కార్యాలయం ఎదుట పీడీఎస్యూ విద్యార్థులు తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.
Medak | ప్రభుత్వ కళాశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపల్ గూడూరి మల్లేశం పేర్కొన్నారు.
ఇంజినీరింగ్ చదవాలన్నా.. మెడిసిన్ చేయాలన్నా ఇంటర్మీడియట్ విద్యనే విద్యార్థుల భవిష్యత్ను మార్చేది. ఇప్పుడు ఆ ఇంటర్ చదివే విద్యార్థులు సర్కారు కాలేజీలకు నో చెప్పి ప్రైవేటుకు సై అంటున్నారు. మరి తప్పె�
డిగ్రీ మొదటి సంవత్సరంలో మొత్తం 3,71,096 సీట్లుంటే దోస్త్ మొదటి విడతలో కేవలం 60,436 సీట్లే భర్తీ అయ్యాయి. అంటే 3,10,660 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈసారి డిగ్రీ ఫస్టియర్లో కేవలం 16% సీట్లు మాత్రమే భర్తీకాగా, 84% సీట్లు ఖాళీగా ఉన
ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచడంతోపాటు త్వరలో నిర్వహించనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లాలోని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాళ్లు, హెడ్మాస్
ఉన్నత విద్యలో తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఏటేటా డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నా యి.
ప్రభుత్వ పాలసీల రూపకల్పనలో నైతిక విలువలకు, ప్రజాభిప్రాయాలకు పెద్దపీట వేయాలని మహారాష్ట్రలోని యశ్వంత్రావు ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ మయూనందన్ పిలుపునిచ్చారు. ‘పబ్లిక్ పాలసీని రూపొందించడంలో సామాజ�
విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆకాంక్షించారు. లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 వి�
ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కళకళలాడుతుండగా.. ప్రభుత్వ కాలేజీలు మాత్రం వెలవెలబోతున్నాయి. ప్రైవేట్లో చేరే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా.. ప్రభుత్వ కాలేజీల్లో చేరే వారి సంఖ్య �
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ నెలాఖరు వరకు నియోజకవర్గంలో అర్హులైన 4 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నా�
రాష్ట్రంలోని మరో 17 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అటానమస్ హోదాను దక్కించుకున్నాయి. ఇప్పటికే ఈ కాలేజీలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) నుంచి ‘ఏ’ గ్రేడ్ లభించడంతో తాజాగా వాటికి