కొంత కాలంగా రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఇంటర్ విద్యపై రేవంత్ సర్కారు దృష్టిసారించకపోవడం, సర్కారు కాలేజీలను బలోపేతంచేసే దిశగా చర్యలు చేపట్టకపోవడంతో కాలేజీల
పాలిటెక్నిక్ తుది విడత కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగిసింది. రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత మరో 8,748 సీట్లు భర్తీకాకుండా మిగిలాయి. ప్రైవేట్ కాలేజీలతో పోల్చితే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోనే అత్యధ
రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నా
ప్రభుత్వ కళాశాలలతో సమానంగా నాణ్యమైన, గుణాత్మక విద్యనందిస్తూ ఉన్నత విద్యావ్యాప్తిలో కీలక భూమిక పోషిస్తున్న అఫ్లియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని రా
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో (Junior Colleges) మొదటి సంవత్సరం ప్రవేశ గడువును ఇంటర్ బోర్డు (Inter Board) మరోసారి పొడిగించింది. షెడ్యూల్ (Admission Schedule) ప్రకారం ఫస్టియర్ ప్రవేశాల గడువు ఆగస్టు 16తో ముగిసింది. అయితే ఇంకా చేరని వ
ఈ విద్యాసంవత్సరం కొత్తగా డిగ్రీలో ప్రవేశపెట్టిన అంప్రెటిస్షిప్ ఎంబెడెడ్ సెక్టార్ స్కిల్ కోర్సులకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ కోర్సుల్లో విద్యార్థులు గణనీయంగా చేరారు. ఇప్పటివరకు మూడు విడతల దోస్త్�
కార్పొరేట్ కళాశాలతో ప్రభుత్వ కాలేజీలు పోటీపడుతూ ముందుకు పోతున్నాయి. ఆ పోటికి తగ్గట్టుగానే ప్రభుత్వం ఉన్నత విద్యలో ప్రతి ఏటా కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు చర
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది. కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు వసతులు కల్పిస్తుండడంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీ అడ్మిషన్ల కోసం చ
ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీట్లలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. కేంద్రం తాజాగా పార్లమెంట్కు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 3,890 సీట్లు ఉన్నాయి.
ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రారంభించిన రాష్ట్రీయ ఉచత్తర్ అభియాన్ (రూసా) పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ పథకం పేరును ప్రధానమంత్రి ఉచత్తర్ శిక్ష అభియాన్ (పీఎం -ఉషా)గా మార్చి
ఈగలు, దుమ్ము, ధూళితో కూడిన కలుషిత ఆహారం, తినుబండారాలను తీసుకోవడంతో పిల్లల్లో నులిపురుగు జన్మిస్తుంది. కాళ్లకు చెప్పులు లేకుండా బహిరంగ ప్రదేశాలు, మరుగుదొడ్లకు వెళ్లడం వల్ల ఈ పురుగులు వ్యాప్తి చెందే అవకాశ
పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరే విద్యార్థుల్లో అత్యధికులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలనే ఎంచుకొంటున్నారు. వసతులు, ల్యాబ్లు, నిపుణులైన ఫ్యాకల్టీ ఉండటంతో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఈ ఏడాది �