టెక్ దిగ్గజం గూగుల్కు మరోసారి భారీ జరిమానా పడింది. ప్లేస్టోర్ పాలసీల విషయంలో ఆ సంస్థ అనైతిక వ్యాపార విధానాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని పేర్కొంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీస�
హైటెక్ ప్రొఫెషనల్స్కు శిక్షణ ఇచ్చేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇజ్రాయిల్కు చెందిన రీచ్మన్ యూనివర్సిటీతో చేతులు కలిపి హైటెక్ స్కూల్ను ఏర్పాటు చేసింది.
ఫోల్డబుల్ ఫోన్పై చాలాకాలంగా గూగుల్ కసరత్తు సాగిస్తుండగా పిక్సెల్ ట్యాబ్లెట్తో పాటు వచ్చే ఏడాది ఈ ఫోన్ను లాంఛ్ చేసేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సన్నాహాలు ముమ్మరం చేసింది.
Diwali 2022 | భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటూ.. పండగపూట ప్రజలు తమ ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. బ
Trump Truth Social | అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు చెందిన ‘ట్రూత్’ సోషల్ యాప్కు గూగుల్ తన ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్లోడ్ చేసుకునేందుకు బుధవారం అనుమతి ఇచ్చింది. నిబంధనలకు అనుగ�
సీఎం కేసీఆర్ దూరదృష్టి ,అకుంఠిత దీక్ష వలన హైదరాబాద్ నగరం నేడు దేశానికి ఐటీ హబ్ గా ప్రపంచ స్థాయి సంస్థల గమ్యస్థానంగా మారుతున్నది.అమెజాన్, గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలకు, ఐటీ నిపుణులకు నేడు