టెక్ కంపెనీల్లో కొత్త ఏడాదిలోనూ ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా లాంటి పెద్ద టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగ�
Microsoft-ChatGPT | గూగుల్కు పోటీ ఇచ్చేందుకు చాట్ జీపీటీ పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్నది.
Google | కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన జరిమానాలో పదిశాతం డిపాజిట్ చేయాలని ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ను నేషనల్ కంపెనీ లా అప్పినేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఆదేశించింది. ఆండ్రాయిడ్
వాట్సాప్, యాపిల్ మెసేజెస్ యాప్, సిగ్నల్ వంటి యాప్లలో ఉన్న ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సదుపాయాన్ని టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ సంస్థ మొదటిసారిగా జీమెయిల్ వెబ్ వెర్షన్లో ప్రవేశపెట్టింది.
గూగుల్ జీమెయిల్ సర్వీసులకు శనివారం రాత్రి 7 గంటల సమయంలో అంతరాయం ఏర్పడింది. జీమెయిల్ సర్వీసులు పనిచేయ డం లేదని పలువురు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భారత ప్రతిష్ఠాత్మక అవార్డు పద్మ భూషణ్ స్వీకరించారు. అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సాధు ఈ పురస్కారాన్ని శాన్ఫ్రాన్సిస్కోలో ఆయనకు అందజేశారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థులకు ఈ ఏడాది ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2022 ప్లేస్మెంట్ డ్రైవ్లో ఇప్పటివరకు 32 మంది విద్యార్థులు రూ.కోటి కంటే అధిక వార్
టెక్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. తాజాగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా పనితీరు బాగా లేదనే కారణం చూపుతూ దాదాపు 10 వేల మంది ఉద్యోగులపై (తన శ్రామిక శక్తిలో 6 శాతం) వేటు వేసే యోచనలో ఉన�