వరంగల్ నిట్లో కాన్వొకేషన్ కనుల పండువగా జరిగింది. వివిధ బ్రాంచ్ల టాపర్స్ 8 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్తో పాటు మొత్తం 2029 మందికి డిగ్రీ పట్టాలను అందజేశారు.
విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఆలిండియా నవ్ సైనిక్ ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్స్లో హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్సీసీ క్యాడెట్స్ గోల్డ్ మెడల్స్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపా�
భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 39వ జాతీయ సబ్జూనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది.
ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్లో తెలంగాణ విద్యార్థి మెహుల్ బోరాడ్ గోల్డ్మెడల్ సాధించాడు. హైదరాబాద్లోని కాచిగూడకు చెందిన మెహుల్ బొరాడ్ ఐదుగురితో కూడిన బృందంలో సభ్యుడిగా ఒలింపియాడ్లో పాల�
Bhagwani Devi Dagar: 95 ఏళ్ల వయసులో భగవానీ దేవి మూడు గోల్డ్ మెడల్స్ను గెలుచుకున్నది. పోలాండ్లో జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్లో ఆమె ఆ మెడల్స్ కైవసం చేసుకున్నది. గత ఏడాది కూడా ఇదే ఈవెంట్లో ఆమె ఒక గోల్డ్, రెం�
పాలమూరు యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ తమిళిసై హాజరై 73 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్, వివిధ అంశాల్లో పీహెచ్డీ చేసిన ఆరుగురికి పట్టాలను పంపిణీ చేశారు.
National Games | గ్యాప్ తర్వాత జరిగిన జాతీయ క్రీడలు అద్భుతంగా జరిగాయి. బుధవారం నాడు ముగిసిన ఈ క్రీడల్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ (ఎస్ఎస్సీబీ) అత్యధిక గోల్డ్ మెడల్స్తో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ నెలలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సింగ్ బృందం కనీసం నాలుగు బంగారు పతకాలు సాధిస్తుందని ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల ఛాంపియన్షిప్లో విజ�
ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ ప్లేయర్ ప్రియాంక సాగర్ మూడు స్వర్ణాలు సహా రజత పతకంతో మెరిసింది. అమృత్సర్లోని గురునానక్దేవ్