ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత యువ షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. టోర్నీ నాలుగో రోజు భారత్కు ఏకంగా 5 స్వర్ణాలు, రెండు రజతాలు దక్కాయి.
PM Modi | నాలుగు రోజుల క్రితం బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా ముగిసిన ప్రతిష్టాత్మక 45వ చెస్ ఒలింపియాడ్ (45th Chess Olympiad) ఓపెన్, మహిళల విభాగాల్లో భారత యువ చెస్ క్రీడాకారులు చారిత్రాత్మక విజయాలు అందుకున్న సంగతి తెలిసింద�
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల జట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. రెండు విభాగాల్లోనూ భారత్ అగ్రస్థానాన నిలిచి స్వర్ణాలు గెలుచుకుంది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియ�
కోల్కతా వేదికగా జరిగిన రెండవ ఆసియా చెస్ బాక్సింగ్ చాంపియన్షిప్తో పాటు 3వ ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ తక్కడపల్లి ప్రతిభ సత్తాచాటింది.
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో జపాన్ లీడింగ్లో ఉన్నది. మూడవ రోజు ముగిసే వరకు .. ఆ దేశానికి మొత్తం 12 పతకాలు వచ్చాయి. దాంట్లో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఇక ఈసారి క్రీడలకు ఆతిథ్యం ఇస
ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం చిన్నబోతుందని నిరూపించింది తమిళనాడుకు చెందిన గీతా కన్నన్. ఇటీవల తేనిలో జరిగిన రాష్ట్ర స్థాయి పారాలింపిక్స్ ఈత పోటీల్లో వివిధ విభాగాల్లో ఆమె బంగారు పతకాలు సాధించింది. మామూల
భద్రాద్రి కొత్తగూడెంలో జరుగుతున్న 9వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో భాగంగా స్టాండింగ్ బ్రాడ్జంప్లో సిద్దిపేటకు చెం దిన గాడిచర్ల జితేశ్ 1.94 మీ టర్ల విభాగం, 300 మీటర్ల ప రుగ�
డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీ 25వ స్నాతకోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో మాజీ వీసీ వీఎస్ ప్రసాద్కు గౌరవ డాక్టరేట్ అందజేశారు. 17 మంది ఖైదీలకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేశారు. 43 మంది
వయసు పెరుగుతున్నా తన ఆటలో వన్నె తగ్గలేదని రోహన్ బోపన్న నిరూపించుకుంటే.. పడి లేవడం అంటే ఏంటో రుతూజా చేతల్లో చూపెట్టింది. ఫలితంగా టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది!
వరంగల్ నిట్లో కాన్వొకేషన్ కనుల పండువగా జరిగింది. వివిధ బ్రాంచ్ల టాపర్స్ 8 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్తో పాటు మొత్తం 2029 మందికి డిగ్రీ పట్టాలను అందజేశారు.
విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఆలిండియా నవ్ సైనిక్ ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్స్లో హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్సీసీ క్యాడెట్స్ గోల్డ్ మెడల్స్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపా�
భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 39వ జాతీయ సబ్జూనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది.