అండర్-23 ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు స్వర్ణాలతో హోరెత్తిస్తున్నారు.సోమవారం జరిగిన ఫ్రీస్టయిల్ విభాగంలో అక్షయ్, విక్కీ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు.
హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ) నిర్వహించిన ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ 2026 టోర్నమెంట్ జంపింగ్ ఈవెంట్లలో శౌర్యరామ్ వర్మ, ఈషాన్ భరద్వాజ్ స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు.
సమోవాలో జరుగుతున్న కామన్వెల్త్ యూత్ అండ్ జూనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్స్లో భారత యువ వెయిట్లిఫ్టర్లు సత్తాచాటారు. రెండో రోజు పోటీల్లో భాగంగా దేశానికి నాలుగు పసిడి పతకాలు అందించారు.
Tirumala | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పతకాలను విరాళంగా అందించారు.
సౌత్ ఏషియా సెపక్ తక్రా ఛాంపియన్షిప్లో భారత్ ఐదు గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ విషయమై సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ పెరిక సురేష్ మాట్లాడుతూ.. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన సౌ
జేఎన్టీయూ హైదరాబాద్లో 2024-25 సంవత్సరానికి సంబంధించి 73 గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నారు. ఈ గోల్డ్ మెడల్స్ ఈ నెల 7న(శనివారం) జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించనున్న 14వ స్నాతకోత్సవంలో విద్యార్థులకు అందించనున్�
గురు షాటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో వరంగల్లో జరిగిన జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్-2025లో గోదావరిఖనికి చెందిన కరాటే క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ సాధించారు.
హైదరాబాద్కు చెందిన మాస్టర్ అర్మాన్ నజీముద్దీన్ రెండు పసిడి పతకాలతో సత్తాచాటాడు. ప్రస్తుతం కవిత తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందుతున్న అర్మాన్..గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒకటవ ఏషియన్ ఓపెన�
ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్స్లో భారత మహిళా షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. మంగళవారం జరిగిన మహిళల 50 మీటర్ల త్రీ పొజిషన్స్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు బంగారు పతకాలతో మెరిశారు.
కాకతీయవిశ్వవిద్యాలయ క్యాంపస్ ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించిన 23వ స్నాతకోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.
గచ్చిబౌలి సాట్స్ షూటింగ్ రేంజ్ వేదికగా జరిగిన 11వ తెలంగాణ షూటింగ్ చాంపియన్షిప్లో మహమ్మద్ అబ్దుల్ ఖాలిక్ఖాన్ ఐదు స్వర్ణాలతో మెరిశాడు. వివిధ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఖాలిక్ అగ్రస్
మలేషియాలో జరిగిన రెండో ఏషియన్ స్కాష్ డబుల్స్ చాంపియన్షిప్స్లో భారత్ అదరగొట్టింది. మూడింటికి మూడు విభాగాల్లోనూ స్వర్ణాలు గెలిచి క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన ఫైనల్స్ పోటీలలో పురుషుల, �