అసలు బంగారాన్ని చూపి.. నకిలీది అంటగట్టి ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరిని స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. కురవి మండలం రాజోలుకు చెందిన సూపర్ మార్కెట్ వ్యాపారి రాజు వద్ద ర�
Thieves Snatch Gold Chain | ఒక మహిళ రోడ్డుపైన నడుస్తుండగా బైక్పై దొంగలు అనుసరించారు. ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. దీంతో అదుపు తప్పిన ఆ మహిళ రోడ్డుపై బోర్లా పడింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్
వనస్థలిపురంలో బుధవారం ఓ వ్యక్తి కండ్లలో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. సాహెబ్నగర్ పద్మావతి కాలనీకి చెందిన గోవర్ధన్ స్థానికంగా కిరాణషాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం పాల ప్యాకెట�
Hyderabad | ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి నగలు దోపీడీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 13వ తేదీన ఓ మహిళ తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది.
chain snatcher | అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు చోరీ చేసిన బంగారు గొలుసును దొంగ మింగేశాడు. ఒక పోలీస్ అధికారి ఇది చూశాడు. అయితే చైన్ను మింగిన ఆ దొంగ ఆ తర్వాత ఇబ్బందికి గురయ్యాడు. ఆ గొలుసు అన్నవాహికలో ఇరుక్కోవడంత
నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో గురువారం మధ్యాహ్నం చోరీ జరిగింది. వన్టౌన్ ఎస్హెచ్వో డి.విజయ్బాబు, బాధితురాలు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని వైష్ణవి దవాఖానకు జిన్నాబాయి తన కూతురును తీసు�
పట్టాలు దాటుతుండగా ఓ మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును తస్కరించిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు తెలిపిన వివర�
తన తల్లిదండ్రులకు 40 ఏండ్లకుపైగా సేవ చేసిన వ్యక్తికి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.1.50 లక్షలతోపాటు మెడలోని బంగారు గొలుసు, ఉంగరాన్ని బహూకరించి సత్కరించారు.
గోల్కొండలో గురువారం ఓ యువకుడి మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసు తెంచుకొని పారిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. నార్సింగి నివాసి అయ్యప్పస్వామి గురువారం తన బైక్పై లంగర్హౌస్ వైపు వస్తున్నాడు
Secunderabad | సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం పోలీసు స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే గొలుసు దొంగతనం జరిగింది. ఉదయం 10.50 గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు రోడ్డుపై నిల్చున్నారు