చెన్నై : ఈద్ పార్టీకి అటెండైన ఓ వ్యక్తి బిర్యానీతో పాటు విలువైన నెక్లెస్ను, బంగారు గొలుసును మింగేశాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ నెల 3వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్�
Hyderabad | సికింద్రాబాద్ పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో వరుస చోరీలు జరిగాయి. గంట వ్యవధిలోనే మూడు చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. బాధిత మహిళలు
లక్షల విలువ చేసే గోల్డ్ నెక్లెస్ను మింగిన ఆవు | రోజూ దాని పేడను కూడా చెక్ చేశారు. కానీ.. వాళ్లకు నిరాశే ఎదురైంది. తమ నెక్లెస్ను ఎలాగైనా దక్కించుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ ఏ�
Crime mews | ఒంటరిగా నడుచుకుంటున్న వెళ్తున్న మహిళకు ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తన బైక్పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో మహిళను బెదిరించిన గుర్తుతెలియని దుండగుడు రెండున్నర తులాల బంగారు గొలుసుతో పరారయ్యా�
బంగారు గొలుసు చోరీ | ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ముంబై : మీ కుమారుడి ఫ్రెండ్ను అని నమ్మబలుకుతూ వృద్ధురాలి నుంచి ఓ వ్యక్తి రూ 71,000 విలువైన గోల్డ్ చైన్ను దొంగిలించిన ఘటన భోసారిలోని గవానే వస్తి ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది. మహిళ తన కిరాణా
న్యూఢిల్లీ: బంగారు గొలుసును చీమలు దొంగిలించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అదేమిటి చీమలు బంగారం గొలుసును దొంగిలించడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా ట్విట్టర్లో ప�
మహబూబాబాద్ : జిల్లాలోని నెల్లికుదురు మండలం ఆలేరులో ఏఈవో(వ్యవసాయ విస్తరణాధికారి)పై దాడి జరిగింది. రైతు వేదికలో ఉన్న ఏఈవో ప్రతిభపై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. కళ్లలో కారం చల్లి, మెడలో నుంచి బంగారు గొలుస