గోదావరిఖని ప్రభుత్వ పీజీ, డిగ్రీ కళాశాల బాలికలు స్వచ్ఛత బాట పట్టారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టారు. స్వచ్ఛ భారత్ లో భాగస్వామ్యంగా గురువారం పీజీ, డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యం�
అభివృద్ధి పనులతో నగరానికి కొత్త రూపు సంతరించుకుంటుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి శనివారం శంకుస్థాపనలు చే�
గోదావరిఖనిలో కూల్చివేతల ఘట్టం కొనసాగుతోంది. రోడ్ల విస్తరణ, అభివృద్ధి పేరిట రామగుండం నగర పాలక సంస్థ మళ్లీ కూల్చివేత చర్యలకు నడుం బిగించింది. రెండు రోజుల క్రితం స్థానిక లక్ష్మీనగర్ లో గల మొబైల్ షాపులు, హోట�
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ర్యాగ్ పిక్కర్లు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో బుధవారం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తాము మనుషులమేననీ, చెత్త సేకరణ విధుల�
గోదావరిఖని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో మళ్లీ కూల్చివేతల శబ్ధం దద్దరిల్లింది. జనమంతా చూస్తుండగానే దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఓల్డ్ అశోక్ సెంటర్లో గల ప్రముఖ వీకే రెడ్డి టీ స్టాల్ నేలమట్టమైంది. దశ�
రామగుండం నగర పాలక సంస్థలో ఒకవైపు రోడ్డు నిర్మాణం పనులు జరుగుతుండగానే మరోవైపు కంకర తేలి గుంతలు పడుతున్నాయనీ, నాణ్యతకు పాతర వేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేర్చాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్య�
గోదావరిఖనికి చెందిన న్యాయవాది గూళ్ల రమేష్పై దాడి జరిగిన సంఘటనకు నిరసనగా సోమవారం గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. స్థానిక కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం న్యాయ
గోదావరిఖని నగరంలోని రోడ్లపై తిరుగుతున్న పశువులను గోశాలకు తరలించామని రామగుండం నగర పాలక సంస్థ ప్రకటించింది. కానీ ఇది కేవలంల ప్రకటనల వరకేనా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే... నగరంలో రోడ్లపై యథేచ్ఛగా �
తమ పిల్లలు పట్టించుకోవడం లేదంటూ గోదావరి నదిలో పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిని ఓ వృద్దురాలికి కౌన్సెలింగ్ నిర్వహించి గోదావరఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి భరోసా కల్పించారు. ఈ ఘటన గురువారం చోటుచేస�
భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఆవిర్భావ వేడుకలను బుధవారం గోదావరిఖనిలో గల ఎల్ఎసీ బ్రాంచి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. యూనియన్ ఆర్థిక కార్యదర్శి అంబాల బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట�
నిరుపేద కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి భరోసా స్వచ్ఛంద సంస్థ ఆపన్నహస్తం అందించింది. గోదావరిఖని విఠల్ నగర్ కు చెందిన కుడప పోచం అనే వ్యక్తి పక్షవాతం బారిన పడి అచేతన స్థితిలో మంచానికే పరిమితమ�
జీవో నం.12ను ప్రభుత్వం వెంటనే సవరించాలని సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాంమ్మోహన్ డిమాండ్ చేశారు. గోదావరిఖని శ్రామిక భవన్ లో సోమవారం పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్
రామగుండం ఎన్టీపీసీలో జరిగిన వర్కుమేన్ ఉద్యోగుల గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎన్టీపీసీ కార్మిక సంఘ్(బీఎంఎస్) గెలుపు కేవలం ప్రథమ స్థానమేనని ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్, ఎన్టీపీసీ మజ్జూర్ యూనియన్(ఐఎన్ట
2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6394 కోట్ల భారీ లాభాలను అర్పించిన సింగరేణి సంస్థకు ఆర్జీ-1 డివిజన్లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు-5 రూ.943.39 కోట్ల భారీ లాభాలను అర్జించి వెన్నుదన్నుగా నిలిచింది. గత సంవత్సరం సింగరేణి సంస్థ