తమ పిల్లలు పట్టించుకోవడం లేదంటూ గోదావరి నదిలో పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిని ఓ వృద్దురాలికి కౌన్సెలింగ్ నిర్వహించి గోదావరఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి భరోసా కల్పించారు. ఈ ఘటన గురువారం చోటుచేస�
భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఆవిర్భావ వేడుకలను బుధవారం గోదావరిఖనిలో గల ఎల్ఎసీ బ్రాంచి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. యూనియన్ ఆర్థిక కార్యదర్శి అంబాల బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట�
నిరుపేద కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి భరోసా స్వచ్ఛంద సంస్థ ఆపన్నహస్తం అందించింది. గోదావరిఖని విఠల్ నగర్ కు చెందిన కుడప పోచం అనే వ్యక్తి పక్షవాతం బారిన పడి అచేతన స్థితిలో మంచానికే పరిమితమ�
జీవో నం.12ను ప్రభుత్వం వెంటనే సవరించాలని సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాంమ్మోహన్ డిమాండ్ చేశారు. గోదావరిఖని శ్రామిక భవన్ లో సోమవారం పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్
రామగుండం ఎన్టీపీసీలో జరిగిన వర్కుమేన్ ఉద్యోగుల గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎన్టీపీసీ కార్మిక సంఘ్(బీఎంఎస్) గెలుపు కేవలం ప్రథమ స్థానమేనని ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్, ఎన్టీపీసీ మజ్జూర్ యూనియన్(ఐఎన్ట
2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6394 కోట్ల భారీ లాభాలను అర్పించిన సింగరేణి సంస్థకు ఆర్జీ-1 డివిజన్లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు-5 రూ.943.39 కోట్ల భారీ లాభాలను అర్జించి వెన్నుదన్నుగా నిలిచింది. గత సంవత్సరం సింగరేణి సంస్థ
Godavarikhani : యూనివర్సిటీ పీజీ కళాశాల గోదావరిఖనిలో జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహంకాళి స్వామి (Mahankali Swamy) హాజరయ్యారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కర్రీ పాయింట్లు, బిర్యానీ సెంటర్లు, ఇతర ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలపై ఇప్పటికీ రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. వివిధ దుకాణాల్లో విక్రయిస్తున్న ఆహ�
రామగుండం నగర పాలక సంస్థలో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్' తప్పుతోంది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్లో రాజీ పడకుండా థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ పరిశీలించి ధృవీకరించేది. ఇప్పుడు అభివృద్ధి పనుల్లో
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని.. రామగుండం నియోజక వర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత దంపతులు పేర్కొన్నారు. దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భా
రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సింగరేణి సహకారంతో గోదావరిఖని జవహర్ నగర్ లో గల జేఎల్ఎన్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన దసరా ఉత్సవ్-2025 వేడుకలో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం ప్రముఖ సినీ హాస్య నటు
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని, పూలనే దేవతలుగా కొలిచే గొప్ప సంస్కృతి ఒక తెలంగాణకే దక్కిందని ఐఏఎస్ పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత శ్రీకాంత్ అన్నారు.
గోదావరిఖనికి చెందిన యూట్యూబ్ స్టార్, సీనియర్ కళాకారుడు, సామాజిక కార్యకర్త వేముల అశోక్ ను ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్స్ లెన్సీ- 2025 అవార్డు వరించింది. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ సినీ ప్రముఖులు,
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలను గోదావరిఖనిలో మహిళలు ముందస్తుగా జరుపుకున్నారు. రామ రామ రామ ఉయ్యాలో అంటూ మహిళలు ప్రకృతి పండుగను ఆరాధిస్తూ బతుకమ్మ ఆట.. పాటలతో హోరెత్తించారు.