గోదావరిఖని నగరంలో విచ్చలవిడిగా కేఫ్ ల పేరుతో స్మోకింగ్ జోన్ సెంటర్లను కొనసాగిస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఆరోపించారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ఇన్ చార్�
తానొకటి తలిస్తే... దైవమొకటి తలచినట్టు ఉంది గోదావరిఖనిలో ప్రస్తుత పరిస్థితి. కూల్చివేతల వ్యవహారం బెడిసి కొట్టడంతో ఓ వర్గం నాయకులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇళ్ల కూల్చివేతలతో ఇంతకాలం ఓపిక పట్టిన ప్ర�
పోచమ్మను కొట్టినోడు కొసెల్లని, ఆ మూర్ఖులంతా మట్టిలో కొట్టుకుపోతారని, రామగుండం ఎమ్మెల్యే రాజీనామా చేయాని బీజేపీ రామగుండం నియోజక వర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం రణరంగంగా మారింది. నగర పాలక సంస్థ పరిధిలో కార్తీక పౌర్ణమి రోజున అర్ధరాత్రి దాటాక దాదాపు 46 మైసమ్మ గుళ్లను కూల్చివేసిన సంఘటనపై హిందూ సమాజం భగ్గుమంది. ఆ ఘటనకు బాధ్యులైన రామగుండం నగ
Godavarikhani | నేరవిభాగం, నవంబర్ 3 : ఓ సామాన్యుడిపై పోలీస్ అధికారి నోరుపారేసుకున్నాడు. నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ బాధితుడితో పాటు అతడి తల్లిని అవమానించేలా రోడ్డుపై నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. ఇందుకు సంబంధ
ధరలను అదుపు చేయలేని తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారానైనా ప్రజలకు నిత్యవసర సరుకులు అందించాలని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వాసంపల్లి ఆనందబాబు, రాష్ట్ర ఉ�
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై నగర పాలక సంస్థ ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు శుక్రవారం నగరంలోని వ్యాపారులతో బల్దియా కార్యాలయంలో సమావేశమై దిశా నిర్దేశం చేసింది.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సిబ్బందితోపాటు వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం చల్లని తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఫ్రిజ్ చూడండి ఎలా ఉందో.. కార్యాలయంలోని సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట గల ఈ
ఓటమి భయంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అప్రజాస్వామిక పద్ధతిలోనైనా గెలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందనీ, అందులో భాగంగానే తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి చేశ
రాష్ట్రంలో కెసిఆర్ అధికారంలో ఉన్న కాలంలో క్రమం తప్పకుండా సింగరేణిలో జరిగిన మెడికల్ బోర్డు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగకుండా పోతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర సీనియర్ ఉప
కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలోనూ ఆ దంపతులు మానవత్వం మరిచిపోలేదు. తమ కన్నీళ్లను దిగమింగుకొని అచేతన స్థితితో ఉన్న మరో నిరుపేద కుటుంబం కన్నీళ్లు తుడిచారు గోదావరిఖని కాకతీయ నగర్ కు చెందిన సిరిపురం �
గోదావరిఖని ప్రభుత్వ పీజీ, డిగ్రీ కళాశాల బాలికలు స్వచ్ఛత బాట పట్టారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టారు. స్వచ్ఛ భారత్ లో భాగస్వామ్యంగా గురువారం పీజీ, డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యం�
అభివృద్ధి పనులతో నగరానికి కొత్త రూపు సంతరించుకుంటుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి శనివారం శంకుస్థాపనలు చే�