పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అరుదైన..వింతైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. జంతువుల్లో జాతి వైరం సహజం. అందునా కోతులకు, కుక్కలకు అస్సలే పడదు. కానీ ఓ వానరం జాతి వైరంకు సవాల్ విసిరింది.
స్థానిక పోచమ్మవాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెరుగు సతీష్ ఆత్మహత్యకు మంత్రి శ్రీధర్బాబు, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్లే కారణమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు.
గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ రోడ్డు పునరుద్ధరణకు నగర పాలక సంస్థ నడుం బిగించింది. గత మూడు నెలల కిందట యూజీడీ పనుల్లో భాగంగా పైపులైను కోసం తవ్విన మట్టిని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా రోడ్డుపైనే కుప్ప�
సింగరేణి లో రాజకీయ జోక్యం తో రూ.51 వేల కోట్ల బకాయిలను సంవత్సరాలు దాటిన చెల్లించకుండా సంస్థ ను దివాలా తీయించారని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమ�
సింగరేణి సంస్థలు ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర
మహిళలు అంతరిక్షంలో అడుగిడే స్థాయికి ఎదిగినా అవనిపై మాత్రం ఇప్పటికీ వివక్షతకు గురవుతూనే ఉన్నారని ఐలు రాష్ట్ర కన్వీనర్, సీనియర్ న్యాయవాది సీహెచ్ శైలజ అన్నారు.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో శనివారం అతివలు ఆడవిడుపుతో సరదాగా గడిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా వేడుకగా జరుపుకున్నారు.
చెత్త బయట పడవేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి 49వ డివిజన్ గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం నాలా పూడికత�
కార్మిక సంక్షేమంకు పెద్దపీట అని ఊతపదంగా చెప్పుకునే సింగరేణి సంస్థకు పట్టదు.. సింగరేణి ప్రాంతం కావడంతో అటు రామగుండం బల్దియాకు గిట్టదు.. అనే పర్యవసానంగా ఓపెన్ జిమ్ ఏర్పాటు ఇక్కడ కలగానే మిగిలిపోతోంది.
తలసేమియా చిన్నారుల కోసం ఆలయ ఫౌండేషన్ వలంటీర్లు రక్తదానం చేశారు. ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి పుట్టిన రోజు సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఐత శివకుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఎల్బీ నగర్ లో ఆదివారం మెగా రక్త�
సీఎం కప్ రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన హన్సిక రావు అనే ఇంజనీరింగ్ విద్యార్థిని విజేతగా నిలిచింది. అద్భుతమైన ప్రతిభతో బంగారు పతకం సాధించింది.
Godavarikhani | గోదావరిఖని కేంద్రంగా 2021లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు, ఆజాదీకా అమృత్ మహోత్సవ్, 2024లో విభిన్న రంగాలలో రాణిస్తున్న సుమారు 125 మంది సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబాల పిల్లలను గుర్త
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తొలిసారిగా హిజ్రాలు పండుగ చేసుకున్నారు. రోజంతా ఆట పాటలు, నూతన వస్త్రాలంకరణ, అమ్మవారి పూజా మహోత్సవాలతో ఆకట్టుకున్నారు. గోదావరిఖని గంగానగర్ లోని ఓ ఫంక్షన్ హాలులో మంగళవారం ర�