ఇక మీదట సరదాగా బయటకు వెళ్లి దమ్ము కొట్టాలంటే కాస్త ఆలోచించాలి. గోదావరిఖని నగరంలోని పొగరాయుళ్లకు మాత్రం ఇంకా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే... నాడు కరోనా విపత్తు సమయంలో రూ.10 ల సిగరేట్ ను అమాంతం రూ.20కి పెంచిన వ్
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో మొత్తంగా ఒక లక్షా 83వేల 49 ఓటర్లుగా నిర్ధారించారు. ఈమేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ �
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానేత తొలి సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేశారని, బీఆర్ఎస్ హయాంలోనే మహిళల సంక్షేమం జరిగిందని, ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర�
Congress | పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గోదావరిఖనిలో ఆదివారం జరిగిన ఇందిరమ్మ పట్టాల పంపిణీ సభలో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఇంకా చల్లారడం లేదు. ముఖ్యంగా రామగుండం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగిన అధికారిక కార్యక్రమా
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి పనుల కార్యక్రమం ప్రారంభం, పట్టాల పంపిణీ సభలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు బగ్గుమన్నాయి.
గోదావరిఖని పట్టణానికి సమీపంలోని సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం డైరెక్టర్ గా పట్టణానికి చెందిన కార్మిక నాయకుడు చింతల రాజిరెడ్డి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు.
రంగవల్లులు మహిళలు, విద్యార్థినుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయని ఐఏఎస్ పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత అన్నారు. గోదావరిఖని ఎల్బీనగర్ లో గల ఇండో అమెరికన్ పాఠశాలలో శనివారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వే�
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ వన్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఇల్లందు క్లబ్ లో కనుల పండుగగా బొమ్మల కొలువు నిర్వహించారు. ఆర్జీ-1 లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు జీఎం సతీమణి అనిత లలిత్ కుమార్ అధ్యక్షతన ‘బొమ్మల కొలు�
సింగరేణి సంస్థలు ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుందని, దానిని తిప్పి కొట్టడానికి కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్�
సింగరేణి కి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.47 వేల కోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు �
రామగుండం కార్పొరేషన్ మేయర్ పీఠం సాధించడమే మన ఎజెండా, మన లక్ష్యంగా పెట్టుకుని ప్రతీ బీఆర్ఎస్ సైనికుడు పనిచేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్న
పెద్దపల్లి జిల్లా కేంద్రాన్ని శనివారం పోగమంచు కమ్మెసింది. ఎటు చూసిన పోగ మంచు కనువిందు చేసింది. కాశ్మీర్ అందాలను తలపించిందని, ప్రకృతి అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశామని ప్రకృతి ప్రేమికులు, మార్నింగ్ వా�
సహజ సిద్ధమైన లక్క పొగ శనివారం గోదావరిఖని నగరంను ఆవహించింది. అర్ధరాత్రి నుంచి మొదలు శనివారం ఉదయం 9 గంటల దాకా అదృశ్య వాతావరణం కేంద్రీకృతమైంది. సహజంగా అరకు లోయలో ఆవిష్కృతమయ్యే ఇలాంటి అదృశ్య వాతావరణం శనివార�
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగాని పాలనను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు గులాబీ సైనికులు సిద్ధం కావాలని, త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని రా�