ఎన్నికలకు ముందు కళాకారులకు ఇచ్చిన వాగ్దానాలు... హామీలు సాధించే దిశగా సమర శంఖం పూరిస్తున్నట్లు ప్రముఖ కళాకారులు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ కళా రంగాల్లో నిష్ణాతులైన 24 విభాగాల కళాకారుల అభ్�
ఒకరు ప్రాణం లేని బొమ్మతో మాట్లాడిస్తారు.. మరొకరు గాలిలో పావురాలు సృష్టిస్తారు.. ఇంకొకరు కాగితాలను కరెన్సీగా మార్చడం.. గాలిలో మనిషిని పడుకోబెట్టడం.. ఇలాంటి అద్భుతాలు సృష్టించడంలో రామగుండం కోల్ బెల్ట్ మాంత�
రామగుండం నగర పాలక సంస్థ ఎన్నికల ఘట్టం ముగిసింది. కొత్త పాలక వర్గం కొలువుదీరింది. ఇక నామినేటెడ్ పదవుల ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉంది. ఐతే కో ఆప్షన్ పదవులు ఎవరికి దక్కుతాయన్నదే మిస్టరీగా మారింది.
అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఏరియా (ఏఎల్పీ)లో కార్మికుల భద్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే వినూత్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఆప్రజాస్వామిక చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల
మరాఠా చక్రవర్తి శివాజీ చూపిన వీరత్వం, దేశభక్తి నేటి యువతకు ఆదర్శమని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. శివాజీ మహారాజ్ 396 వ జయంతి పురస్కరించుకొని గురువారం గోదావరిఖనిలో ఘనంగా వేడుకలు నిర�
రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామికి అభినందనలు వెల్లువెత్తాయి. నగర పాలక సంస్థ మేయర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం పలు సంఘాల బాధ్యులు, మాజీ కార్పొరేటర్లు, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ �
గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ అభివృద్ధి పనులు ఆగిపోయి ఏడాది కావస్తోంది. ఇప్పటికైనా పనుల్లో కదలిక వస్తుందా..? అభివృద్ధి ముందుకు జరుగుతుందా..? రామగుండం బల్దియా నూతన పాలక వర్గం దృష్టి సారిస్తుందా..? అన్న
పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహా నేత గా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు( కేసీఆర్ ) నిలిచిపోతారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి
హైదరాబాద్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు పెద్దపల్లి జిల్లా జట్టును ఎంపిక చేశారు. గోదావరిఖని జేఎల్ఎన్ స్టేడియంలోని వ్యాయామ శాలలో జరిగిన ఎంపిక పోటీలకు 20 మంది పవర్ లిఫ్టింగ్, 25 మంది మహిళలు,
కార్మికుల హక్కులు, చట్టాలను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై నేటి సమ్మె స్ఫూర్తితో మున్ముందు పోరాడి తిరిగి హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం అధ్యక్షులు మురళీధర్ రావు, సీఐటీయూ జి
రామగుండం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం గోదావరిఖని శారదానగర్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థి గానీ, లేదంటే అభ్యర్థి తర
ఇంతకాలం రామగుండం మేయర్ పీఠం తమదే ఉన్న ధీమాలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా ఎదురుగాలి తగిలింది. చాలా చోట్ల కారు దూసుకురావడంతో ఇప్పుడు ఆత్మపరిశీలనలో పడేసింది.
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్లకు 68.82 శాతం పోలింగ్ నమోదైంది. కాగా 1వ డివిజన్ ఇదివరకే ఏకగ్రీవం కాగా, 2వ డివిజన్ లో 2729 ఓట్లకు గానూ 2118 ఓట్లు పోలై 77.61 శాతం నమోదైంది.