గోదావరిఖనిలో ఇటీవల జరిగిన కూల్చివేతలపై రామగుండం మున్సిపల్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కన్నెర్ర చేశారు. నిజ నిర్ధారణకు నడుం బిగించారు. కూల్చివేతల మర్మం బయటపెట్టేందుకు దండుగా కదిలారు.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేటర్ల వెయిటింగ్ హాల్ (ప్రత్యేక గది) ఏర్పాటుకు క్లియరెన్స్ లభించింది. అధికార యంత్రాంగం దిగి వచ్చింది. అసమ్మతి కార్పొరేటర్ల పంతం నెగ్గింది. ఈమేరకు శనివారం వెయిటి
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఇవ్వడమే మొదటి సహజ టీకా అని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మణికేశ్వర్ రెడ్డి అన్నారు. రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు.
నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడే ఇలాంటి ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదని, ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు వరాలు కురిపించి గెలిచాక ఆటో డ్రైవర్ల జీవితాలను బుగ్గిపాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఆ
మెడికల్ టెస్ట్ల పేరుతో యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం NTPC ధన్వంతరి ఆసుపత్రి ఎదుట సోమవారం కాంట్రాక్ట్ కార్మికులు, కార్మిక సంఘాల నా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినంను పురస్కరించుకోని శుక్రవారం ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
నీడనిచ్చిన భారీ పురాతన చెట్లలో ఒకటి నేలమట్టం చేసిన సంఘటన గోదావరిఖినిలో వివాదానికి దారితీసింది. నగరంలోని ప్రధాన చౌరస్తాలో గల పోచమ్మతల్లి దేవాలయంకు నీడగా ఉన్న దాదాపు 70 యేళ్లకు పైబడి నాటి భారీ వృక్షంను గు�
వర్ధిల్లు వెయ్యేళ్లు.. జీవించు నూరేళ్లు.. అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన సందర్భంగా గోదావరిఖని జవహర్ నగర్లోని శ్రీ జయ దుర్గా దేవి ఆలయంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చం�
గోదావరిఖనిలో గీత కార్మికులకు గురువారం కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రెండో నంబర్ గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు సురక్షితమైన కిట్లన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి అన్నారు.
రామగుండం రాజకీయాల్లో కొత్త మలుపు చోటు చేసుకుంది. రామగుండం నగరపాలక సంస్థకు చుక్కెదురైంది. అధికార కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు తేటతెల్లమైంది. ఎన్ఐయూఎం, పురపాలక పరిపాలన శాఖ సంచాలకులు సారథ్యంలో రాష్ట్రంల
తెలంగాణలో బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి పార్టీ అధినేత కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతీ నాయకుడు సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని ఎన్టీపీసీ క్రషర్నగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీప�