రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం వహించినా, నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, సకాలంలో పనులు ప్రారంభించకపోయినా సదరు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి ఆపై బ్లాక్ లి�
విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్ లు ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ సీఐ జే కృష్ణమూర్తి తెలిపారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు గోదావరిఖని ఎల్ బీ నగర్
Godavarikhani : గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కళాబృందంతో సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి లేదా స్థానిక ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ సమాధానం చెప్పాలని, కానీ స్థాయిని మించి మాజీ మంత్రి హరీష్ రావుపై పరుష పదజాలంతో తమ స్థాయుని మించి కాం�
రామగుండం నగర పాలక సంస్థలో మహిళా కార్మికుల ప్రక్షాళన చర్యలు ఆందోళనకు దారితీస్తోంది. నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాలతో 11 మంది మహిళా కార్మికులను ఉన్నపలంగా తోటమాలి ప�
సింగరేణి సంస్థలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగిన మెడికల్ బోర్డు కేవలం అడ్వైజరీ మెడికల్ బోర్డు మాత్రమేనని, సాధారణంగా జరిగే మెడికల్ బోర్డు కాదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజ
పెద్దపెల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణకు రామగుండంలో ప్రొటోకాల్ ఉండదా...? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లా...? లేనట్లా...? అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పాలని సీనియర్ కాంగ్రెస్
కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా... ఎవరైనా.. బయట చెత్తను కాల్చినట్లయితే సమాచారం ఇస్తే వారికి రూ.5 వేల జరిమానా విధించనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ జే అరుణశ్ర�
భావి భారత పౌరులుగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. గోదావరిఖని ఎల్బీనగర్ గల ఇండో అమెరికన్ పాఠశాలలో శుక్రవారం నషా చోడ్ భారత్ కార్యక్రమంలో భాగంగా మె�
చాలా రోజులుగా ఆస్తి పన్నులు కట్టకుండా బకాయిపడ్డ వారికి రామగుండం నగర పాలక సంస్థ రెడ్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ నోటీసులను మొదటి హెచ్చరికగా ప్రజలు భావించి వెంటనే స్పందించి కార్పొరేషన్ కు ఆస్తి పన్ను చెల్ల
మహిళల రక్షణే లక్ష్యమని షీ టీం ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య అన్నారు. రామగుండం పోలీసు కమిషనర్ అదేశాల మేరకు గురువారం అంతర్గాం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్, ఎల్లంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార�
Kalyana Lakshmi | కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద పేదింటి ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాడు.
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని జీడీకే-11 గనిని ఆదివారం సాయంత్రం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్ పర్సన్ కిషోర్ మాక్వనా, సభ్యులు వడ్డేపల్లి రాం చందర్ లవకుష్ కుమార్, సెక్రెటరీ ఐఏఎస్ అధికారి గూడె శ్�
దారి మైసమ్మ గుళ్లను కూల్చినప్పటి నుంచే తమ డివిజన్లో అరిష్టంతో ఇంటింటికి విష జ్వరాలతో బాధపడుతున్నారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ పేర్కొన్నారు. ఫైవ్-ఇంక్లైన్ బస్తీ ప్రజల విన్నపం మేరకు ఆ �