కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని మండుటెండల్లోనూ కాలువల్లో గోదావరి జలాలు పారుతున్నాయని, సిద్దిపేట నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 85,000 ఎకరాల్లో వరిసాగువుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రా
వరద కాలువకు అనుబంధంగా యాసంగిలో రైతు లు సాగుచేసిన వరి పంటలను కాపాడేందుకు గోదావరి జలాలు తరలిపోతున్నాయి. కాళేశ్వరం లింక్లో-2లో ఎల్లంపల్లి బరాజ్లోని నీటిని నంది, గాయత్రీ పంప్హౌస్ల ద్వారా ఎత్తిపోస్తున్�
Harish Rao | కృష్ణా , గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్న కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు.
గోదావరి జలాలు ఎగువకు ఎదురెక్కుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్వైపు పరుగులు పెడుతున్నాయి. లింక్-2లో ఐదు రోజులుగా ఎత్తిపోతలు కొనసాగుతుండగా, ఒక్కో పంపుహౌస్ నుం
కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయకపోతే మెదక్ జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంటకు నష్టం జరుగుతుందని ఈ నెల 22న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ సాగు నీరు మహా ప్రభో ’ అనే కథనానికి అధికారుల�
Chandrababu | ‘గతేడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయి. గోదావరి నీళ్లు పుషలంగా ఉన్నాయి. గోదావరి నీళ్లను తెలంగాణ వాడుకున్నా ఏనాడు అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రా�
గోదావరి జలాల మళ్లింపును ఎట్టి పరిస్థితిలో అంగీకరించే ప్రసక్తే లేదని, ఏపీ ప్రతిపాదనలను అడ్డుకొని తీరుతామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. గోదావరి ట్రిబ్యునల్, ప
సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని 1978లో ప్రణాళికలను రూపొందించింది. ఆ మేరకు నాటి బచావత్ ట్రిబ్యునల్ ఎదుట డీపీఆర్ను సమర్పించింది.
మెట్ట ప్రాంతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలను తెచ్చి బీడు వారుతున్న నేలలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన గౌరవెల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో �