కళ్లముందే పారుతున్న గోదావరి నీళ్లను పాలకులు దిగువకు వదిలి వేస్తుంటే తెలంగాణ రైతులు అల్లాడిపోతున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కొరతతో నలిగిపోయిన నేలకు ప్రతి చుక్క నీరు ఎంతో విలువైనది. కాళేశ్వరం లాంటి మల్ట
గోదావరి జలాలను పంపింగ్ చేసి రిజర్వాయర్లోకి తరలించాలని బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితంతో రామప్పకు జలకళ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముందు చూపుతో గోదావరి నదిపై ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం త�
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ బీఆర్ఎస్ నేతలను జిల్లా పోలీసులు గురువారం ముందస్తు అరెస్టులు చేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలోనే నేతల ఇళ్లలోకి వెళ్లి వారిని బయటకు తీసుకొచ్చారు. ఎక�
మేడిగడ్డ బరాజ్ నుంచి కిందికి పోతున్న గోదావరి ప్రవాహాన్ని కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఎత్తిపోయమంటే ప్రభుత్వం మొండికి పోతున్నది. మేడిగడ్డ బరాజ్ గేట్లు మూయకుండానే అన్నారం, సుందిళ్ల బరాజ్ల్లోకి, అక్కడ
పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ మధ్యతరహా ప్రాజెక్టులోకి సీతారామ ప్రాజెక్టు కాలువల ద్వారా గోదావరి జలాలు రావడంతో దాని ఆయకట్టు రైతులు, బీఆర్ఎస్ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బీళ్లుగా ఉన్న పంట పొ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లికి ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్�
ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో పాలకుల బేషజాలు, ముందుచూపు లేని నిర్ణయాలతో గోదావరి జలాలు వృథా అవుతున్నాయని ‘తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం’ (టాస్క్) ఆందోళన వ్యక్�
బీఆర్ఎస్ హయాంలో గోదావరి జలాలతో కళకళలాడిన శ్రీరాజరాజేశ్వర జలాశయం.. నేడు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో ఎడారిలా మారిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. తెలంగాణ తొలి సీఎం కేఆర్ �
ట్రిబ్యునల్ అవార్డులు చెల్లవంట. సీడబ్ల్యూసీ అధ్యయనాలూ, వాటి గణాంకాలూ తప్పేనంట. గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీల వాటా లేదంట. తాను చెప్పిం దే లెక్కంట.
గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు తలపెట్టిన గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ మళ్లీ పావులు కదుపుతున్నది. పోలవరం నుంచే గోదావరి జలాల మళ్లింపును చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నది. అంద�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్మానేర్)కు గోదావరి జలాల ఎత్తి పోతలు నాలుగురో