Chandrababu | ‘గతేడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయి. గోదావరి నీళ్లు పుషలంగా ఉన్నాయి. గోదావరి నీళ్లను తెలంగాణ వాడుకున్నా ఏనాడు అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రా�
గోదావరి జలాల మళ్లింపును ఎట్టి పరిస్థితిలో అంగీకరించే ప్రసక్తే లేదని, ఏపీ ప్రతిపాదనలను అడ్డుకొని తీరుతామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. గోదావరి ట్రిబ్యునల్, ప
సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని 1978లో ప్రణాళికలను రూపొందించింది. ఆ మేరకు నాటి బచావత్ ట్రిబ్యునల్ ఎదుట డీపీఆర్ను సమర్పించింది.
మెట్ట ప్రాంతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలను తెచ్చి బీడు వారుతున్న నేలలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన గౌరవెల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో �
ఏపీ ప్రభుత్వం మరో కొత్త ప్రతిపాదనకు తెరతీసింది. పోలవరం-సోమశిల లింక్ను చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసింది.
గత బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దామని, ఈ ఘనత కేసీఆర్కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బచ్చన్నపేట, తమ్మడపల్లి, చిన్నరామన్�
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల మంచినీటి అవసరాలను తీర్చేందుకు 20 టీఎంసీల నీటిని ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ చెరువులకు గోదావరి జలాలను తరలిస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గండిపేటలోని ఉస్మాన�
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నాడని మునుగోడు మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆరోపి�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాల ఎత్తిపోతలను ప్రారంభించామని డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం తుక్కాపూర్ పంప్హౌస్ నుంచి ఆరు పంపుల ద్వారా మల్లన్నసాగర్ జల�