‘ఒకప్పుడు మంచినీటి కోసం కొట్లాట.. బిందెలు పట్టుకుని మైళ్ల దూరం నడిచే వారు.. ఇప్పుడు పరిస్థితి వేరు. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి ఇంటింటికీ శుద్ధి చేసిన గోదావరి జలాలను అందిస్
హైదరాబాద్ నగరానికి తిలకం బొట్టులా ఉండే హుస్సేన్ సాగర్కు మరిన్ని మంచి రోజులు రానున్నాయి. సమైక్య పాలనలో కంపుకొట్టే మురుగునీటితో ముక్కుపుటాలు అదిరిపోయే హుస్సేన్ సాగర్ పరిసరాలు మాత్రమే ఉండేవి. కానీ గ
Minister Gangula | బీసీ సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.
ఆరు జిల్లాల్లో మిషన్ భగీరథ నీళ్ల పంపిణీకి స్థిరీకరించేందుకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టుకు నేడు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు సిద్దిపేట జిల్లా కొండపాక �
మెట్ట ప్రాంతమైన చిగురుమామిడి మండలానికి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతుండడాన్ని చూసి రైతులు, బీఆర్ఎస్ నాయకులు మురిసిపోతున్నారు. ఆదివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సీతారాంపూర్ స్టేజీ సమీపంలోని క�
వేసవి ఆరంభంలోనే భానుడు భగ భగ మంటుండడంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ఏప్రిల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈసారి ఫిబ్రవరిలోనే నమోదు కావడంతో జిల్లాలోని 25 మండలాల్లో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాల్లో పాక్షిక
సీఎం కేసీఆర్ చొరవతో కరువు ప్రాంతమైన జనగామ నియోజకవర్గంలో గోదారమ్మ పరుగులు పెడుతున్నదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ఇన్టెక్ వెల్ టు తపాస్పల్లి రిజర్వాయ�
సంగారెడ్డి : మల్లన్న సాగర్ నుంచి కాలువల ద్వారా సింగూర్కు గోదావరి జలాలను తరలిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. దీంతో ఒక్క అందోల్ నియోజకవర్గంలోనే ఒక లక్షా 80 వేల ఎక�
హుస్నాబాద్ : జూన్ 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ �
Minister Harish rao | గోదావరి నీళ్లు తెచ్చాం.. కరువును దూరం పెట్టామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మండుటెండల్లో కూడా గోదావరి నీళ్లు రావడమనేది ఓ కల అని చెప్పారు. కళ్లముందు నీళ్లు వస్తున్నా ప్రతిపక్షాలకు కనబడటం లేదని విమ�