తెలంగాణ రాకముందు ప్రాజెక్టుల నిర్మాణం జరగక పోవడంతో వేలాది టీఎంసీల కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోయేవని, జలాలను సద్వినియోగం చేసి రాష్ట్రంలోని రైతాంగానికి, ప్రజలకు సాగు, తాగునీరందించిన ఘనత సీఎం �
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ బాధ్యతను కేంద్రప్రభుత్వం బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు అప్పగించటంతో, ఇప్పుడు పంపిణీకి ఎన్ని టీఎంసీలు అందుబాటులో ఉన్నాయన్న దానిపై చర్చ మొదలైంది.
ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే.. ‘తెలంగాణ ’ రాష్ట్రం ఏర్పడితే దుబ్బాక గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఆయన చెప్పినట్లుగానే మల్లన్నసాగర్తో దుబ్బాక నియోజకవర్గం రూపురేఖలే మారిప�
కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ను (Mallanna Sagar) అధికారులు గోదావరి జలాలతో నింపుతున్నారు. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్నది.
Gongidi Sunitha | కరువు నేల ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు రప్పించి సస్యశ్యామలం చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్ రెడ్డి అన్నారు.
‘ఆకాశం నుంచి భూమిపైకి ఆ భగీరథుడు గంగమ్మను తీసుకొచ్చాడు. అదొక ఇతిహాసం.. పురాణాల్లో చదివిందే తప్ప ఎవరూ చూసింది లేదు. నేనూ ఎప్పుడూ పల్లానికి పరుగులు తీసిన గోదావరినే చూశాను. కానీ నా జీవితంలో మొట్టమొదటిసారిగా
కాళేశ్వర జల జాతర కొనసాగుతోంది. బాహుబలి మోటర్ల అజేయ యాత్రతో కరువునేల పులకిస్తున్నది. బీళ్లువారిన భూమి సస్యశ్యామలమవుతున్నది. ఇప్పటికే పునర్జీవ పథకంలో వరద కాలువలో ఎదురెక్కి ఎస్సారెస్పీని ముద్దాడి సాగునీ�
కాళేశ్వర ప్రాజెక్టులో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లక్ష్మీ పంప్హౌస్ నుంచి ఎగువన ముప్కాల్ పంప్హౌస్ వరకు పంపులు నడుస్తుండడంతో ఎస్సారెస్పీ వైపు జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిండుగా ఉన్న వరద కాలువ త�
సూర్యాపేట తిరుమలగిరి మండలంలో 2014కు ముందు తాగునీరు అందక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మొదటి గ్రామం అయిన తాటిపాముల ప్రజలు తాగునీటి కోసం బిక్కేరు వాగులో చెలిమలు తీసేది. మండలంలోని రామ
దేశ వ్యాప్తంగా వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు, ఈ సీజన్లో పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటికి కట �
కాళేశ్వర గంగ పరుగులు తీస్తున్నది. తన దిశను మార్చుకొని ఎస్సారెస్పీ వైపు పరవళ్లు ప్రాజెక్టుకు చేరువగా వెళ్లింది. రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాళేశ్వరం ఇంజనీరింగ్ ఇరిగేషన్ అధికారుల న�
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) పూర్తిచేశారని, ఇప్పుడది తెలంగాణకు కల్పతరువుగా మారిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మల్లన�
ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చరిత్రకెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు అతి త్వరలోనే నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ముద్దాడనున్నాయి. వరద కాలువ ద్వారా రివర్స�
రంగనాయకసాగర్ రిజర్యాయర్లో గోదావరి జల సవ్వడులు మరోమారు ప్రారంభమయ్యాయి. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ పంప్ హౌస్లోని మోటర్ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించిన
‘ఒకప్పుడు మంచినీటి కోసం కొట్లాట.. బిందెలు పట్టుకుని మైళ్ల దూరం నడిచే వారు.. ఇప్పుడు పరిస్థితి వేరు. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి ఇంటింటికీ శుద్ధి చేసిన గోదావరి జలాలను అందిస్