మండలంలోని కందకుర్తి గ్రామసమీపంలో గోదావరి, హరిద్రా, మంజీరానదులు కలిసే త్రివేణి సంగమ క్షేత్రం జలకళను సంతరించుకుంది. ప్రతి ఏడాది ఏరువాక పౌర్ణమి రోజున నదిలోకి కొత్త నీరు వచ్చి చేరడం అనవాయితీగా వస్తోంది.
ఎత్తిపోతల ద్వారా నగరానికి గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభం కానున్నది. బుధవారం నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి అత్యవసర పంపింగ్తో నగరానికి రోజూ 168 ఎంజీడీలను తరలించనున్నారు. ఈ మేరకు ఏడ�
మండలంలోని టేకులగూడెం చెలక గ్రామానికి తాగునీళ్లు వచ్చాయి. ‘గోదావరి నీళ్ల కోసం..’ శీర్షికన గ్రామస్తులు కాలినడకన రెండు కిలోమీటర్లు వెళ్తున్నారని ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారుల�
మంచినీటి కోసం ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం చెలక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి తాగునీటిని అందించే మోటర్ నాలుగైదు రోజులుగా నడవడం లేదు. దీంతో గ్రామస్థులు నీటి కోసం సతమతమవుతున్నారు
తాగు నీటి కోసం ములుగు జిల్లా వాజేడు మండలంలోని తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంత టేకులగూడెం చెలక గ్రామస్తులు తండ్లాడుతున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలోని గోదావరికి కాలి నడకన వెళ్లి తెచ్చుకుంటున్నార�
KCR | ప్రధాని నరేంద్రమోదీ, సీఎం రేవంత్రెడ్డి ఇద్దరూ ఒకటేనని, పైకి మాత్రమే వేర్వేరుగా కనిపిస్తున్నట్టు నాటకాలు అడతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇద్దరూ మిలాఖత్ కాకపోతే రేవంత్పై విచారణకు �
రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి బిక్కవాగుకు నీటిని విడుదల చేయాలని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. సోమవారం ఇల్లంతకుంటలోని బిక్కవాగు బ్రిడ్జిపై బైఠాయించారు.
‘పంటకందని జలం.. నెర్రెలిచ్చిన పొలం’ శీర్షికన ఈ నెల 27న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కాల్వ పనులు పూర్తి చేసి బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి మంగళవారం నీటిని విడుదల �
తెలంగాణ రాకముందు ఎట్లుండె మన పల్లెలు అంటే.. నెర్రెలిచ్చిన నేలలు. పాడుబడ్డ బావులు.. ఒట్టిపోయిన చెరువులు కనిపిస్తుండే. మళ్లీ అలాంటి పరిస్థితులే ఇప్పుడూ దాపురిస్తున్నాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి చెంతకు మల్లన్న సాగర్ జలాలు వచ్చాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొండకండ్ల గ్రామంలోని క్రాస్ రెగ్యులేటర్ వద్ద 15వ ప్యాకేజీ ప్రధాన కాల్వలోకి ఇరిగేషన్ అధికార�
Minister Gangula | తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఇచ్చే హామీలకు మోసపోతే గోసపడతామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.