మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతుంది. 52,300 క్యూసెక్కుల నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి ఎగువకు పరుగులు పెడుతున్నది. ప్రాణహిత ద్వారా లక్ష్మీబరాజ్లోక�
కామారెడ్డి : మెగా కాలేశ్వరమ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో లాండ్మార్క్. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి బుధవారం గోదావరి నీరు వచ్చి చేరింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కొండపోచమ్మ స�
70 ఏండ్ల చరిత్ర గల ఎగువ మానేరు సరికొత్త చరిత్ర లిఖించుకున్నది. వేసవిలో గోదావరి జలాలు ఎదురెక్కి రావడంతో ఎగువ మానేరు నిండి పరవళ్లు తొక్కుతున్నది.
కొండపోచమ్మసాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలా లు తొమ్మిదో రోజూ పరుగులు తీశాయి. తొమ్మిది రోజుల్లో సిద్దిపేట జిల్లాలోని 9 చెక్డ్యామ్లు, 4 చెరువులను, మెదక్ జిల్లాలో 12 చెక్డ్యామ్లను గంగమ్
ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతే ప్రతిపక్షాలవి సోయితప్పిన మాటలు అందుకే ప్రజలు తిరస్కరిస్తున్నారు ఆర్థిక మంత్రి హరీశ్రావు వ్యాఖ్యలు హల్దీవాగులో గోదారమ్మకు పూజలు వర్గల్, ఏప్రిల్ 11: తాగడానికే నీళ్లు ఇవ్�
చెరువులు, చెక్ డ్యామ్లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. కొండ పోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి
కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఐదోరోజైన శనివారం హల్దీవాగులో అడుగిడాయి. ఈ ఐదు రోజుల్లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాలుగు చెరువులను గంగమ్మ నింపింది. ఆదివారం మెదక�
అప్పర్ మానేరుకు చేరిన కాళేశ్వరగంగ75 ఏండ్ల ప్రాజెక్టు చరిత్రలో అద్భుత ఘట్టంరైతుల సంబురాలు.. గోదారమ్మకు హారతులుకేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు సరిగ్గా పదమూడేండ్ల క్రితం.. 2008 ఏప్రిల్ 11న ఎగువ