యూపీలో 223 సీట్లతోనే అధికారంలోకి ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ వైపు మొగ్గు బీజేపీ అధికారం చేజారే అవకాశం పంజాబ్లో ఆప్ లేదా హంగ్ మణిపూర్లో కాంగ్రెస్-బీజేపీ వార్ గోవాలో మళ్లీ అధికారంలోకి బీజేపీ ఏబీపీ సీవో
పార్టీని వీడిన మంత్రి, ఎమ్మెల్యేపనాజీ: త్వరలో ఎన్నికలు జరుగనున్న గోవాలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. మంత్రి మైఖెల్ లోబో, ఎమ్మెల్యే ప్రవీణ్ జాంత్యే పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. వీరు క�
Michael Lobo: గోవాలో అధికార భారతీయ జనతాపార్టీకి షాక్ తగిలింది. గోవా సర్కారులో సీనియర్ మంత్రి మైఖేల్ లోబో తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు ఆయన తెలిపార�
ఆ పార్టీతో దేశ రాజకీయ వ్యవస్థకే ముప్పుసీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజాహైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ అధికారంలో కొనసాగితే కేవలం వామపక్ష పార్టీలకే కాకుండా, రాజకీయ వ్యవస్థకే ముప్పు ఏర్పడు
ఎల్బీనగర్ : చదవుతో పాటు క్రీడారంగంలోనూ విద్యార్థులు ఉత్తమంగా రాణించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. అండర్ 18 పరుగుపందెంలో జాతీయ స్థాయిలో హర్యాన, గోవాల్ల�
ఈ సమయంలో కూడా జనాలు ఏమాత్రం ఆలోచించకుండా, భయపడకుండా.. కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా.. కొత్త సంవత్సరం వేడుకల కోసం గోవాకు చెక్కేశారు. దీంతో కొత్త సంవత్సరం వేడుకల్లో
Schools closed in Goa and | దేశంలో మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. మహమ్మారి ప్రభావం పాఠశాలలపైనా కనిపిస్తున్నది. అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వైరస్కు పాజిటివ్గా
66 test Covid positive in board Cordelia cruise ship | ముంబై - గోవా కార్డెజ్ క్రూయిజ్ షిప్లో కరోనా కలకలం సృష్టించింది. షిప్లో 2వేల మంది ప్రయాణించగా.. సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులో ప్రయాణించిన
Cordelia Cruise | కార్డిలియా క్రూయిజ్ అనే భారీ నౌకలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ క్రూయిజ్లో ప్రయాణిస్తున్న 2 వేల మంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 2 వేల మందితో కార్డిలియా క్రూయిజ్ ముంబై �